మహారాష్ట్ర గవర్నర్ విందు లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముంబై జనంసాక్షి : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విందు ఇచ్చారు. రాజ్భవన్లో జరిగిన ఈ విందులో కేసీఆర్ బర్తడే కేక్ను కట్ చేశారు.
ముంబై జనంసాక్షి : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విందు ఇచ్చారు. రాజ్భవన్లో జరిగిన ఈ విందులో కేసీఆర్ బర్తడే కేక్ను కట్ చేశారు.