జాతీయం

అత్యాచారాలను ఖండిస్తా.. కఠినంగా శిక్షించాల్సిందే..

 అత్యాచారాలపై చర్చ జరగాల్సిందే… సంభల్(యుపి)): ‘‘కుర్రాళ్లు తప్పులు చేస్తారు. అంతమాత్రాన మరణశిక్ష విధిస్తారా?’’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా నిరసనల హోరును …

నన్ను క్షమించు.. ఆటో డ్రైవర్ లాలీ

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు పూల దండ వేసేందుకు వెళ్లి చెంప పగుల గొట్టిన ఢిల్లీ ఆటో డ్రైవర్ లాలీ తన తప్పును తెలుసుకుని క్షమించమి …

కేజ్రీవాల్ కు ఢిల్లీలో మరోసారి చేదు అనుభవం

న్యూఢిల్లీ: ఆప్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న …

మణిపూర్-నాగాలాండ్ సరిహద్దులో భూకంపం

న్యూఢిల్లీ: మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ మధ్యాహ్నం స్పల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని అధికారులు తెలిపారు. నాగాలాండ్ రాజధాని …

మన్మోహన్ కోసం సిద్ధమవుతున్న రిటైర్మెంట్ బంగళా

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత విశ్రాంత జీవితం గడిపేందుకు మన్మోహన్ సింగ్ కోసం ఢిల్లీ 3, మోతీలాల్ నెహ్రూ రోడ్‌లో విశాల భవంతి …

మోడీ ప్రధాని అవుతారు : అద్వాని

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశానికి మంచి ప్రధాని అవుతారని బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ అన్నారు. శనివారం ఆయన గాంధీనగర్‌ నుంచి నామీనేషన్‌ దాఖలు …

పొత్తుల కమిటీతో చర్చలు కొనసాగుతాయి

కేకేతో భేటీ అవుతాం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన పొత్తుల కమిటీతో చర్చలు కొనసాగుతాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర …

అహ్మదాబాద్‌లో ర్యాలీతో ముగియనున్న కేజీవ్రాల్‌ పర్యటన

అహ్మదాబాద్‌,మార్చి8: గుజరాత్‌లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ నాలుగు రోజుల పర్యటన అహ్మదాబాద్‌ పర్యటనతో ముగియనుంది. కేజీవ్రాల్‌ శనివారం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ …

స్విస్‌ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా సైనా

న్యూఢిల్లీ ,మార్చి 8 :ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగిన సైనానెహ్వాల్‌ ఇప్పుడు స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీకి సిధ్ధమైంది. మంగళవారం నుండి మొదలయ్యే ఈ టోర్నీలో …

స్థానిక ఎన్నికల జాప్యంపై సుప్రీం ఆగ్రహం

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశం సోమవారం నోటిఫికేషన్‌ విడుదలకు అధికారుల కసరత్తు న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 7 : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన …