సీమాంధ్ర

హెడ్కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన

గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణను పట్టుకున్న కానిస్టేబుల్‌ రఫిక్‌ని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ అభినందించారు. హత్య జరిగిన సమయంలో కానిస్టేబుల్‌ …

ఎపిలో కొత్తగా 1,063మందికి పాజిటివ్‌

అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 1,063మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు …

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5లక్షలు ఇవ్వాలి

వైసిపి ప్రభుత్వం ఏ ఒక్క హావిూ నెరవేర్చడం లేదు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఒంగోలు,ఆగస్టు17(జనంసాక్షి): కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల …

పెళ్లిళ్లకు 150మందికే అనుమతి

ఖచ్చితంగా రూల్స్‌ పాటించేలా చూడాలి అధికారులకు సిఎం జగన్‌ స్పష్టీకరణ అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ …

ప్రైవేట్‌ అంబులెన్సులో మంటలు

కడప,ఆగస్ట్‌17(జనంసాక్షి): కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్‌లో గ్యాస్‌ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ …

విద్యార్థిని రమ్మ హత్య దారుణ ఘటన

నిందితుడిని సకాలంలో అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది పసలేని టిడిపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి అవంతి లోకేశ్‌ విమర్శలు అర్థరహితమని …

స్కూళ్లలో కోవిడ్‌ ప్రోటకాల్స్‌ అమలు

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు గ్రామ,వార్డు సచివాలయం చూనిట్‌గా వ్యాక్సినేషన్‌ అధికారులతో సవిూక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు అమరావతి,ఆగస్ట్‌17(జనంసాక్షి): పాటశాలలను పునఃప్రారంభించినందున స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ …

ఇరుకుటుంబాల మధ్య భూ తగాదా

ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు రాజమండ్రి,ఆగస్ట్‌17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక …

శ్రీశైలానికి తగ్గిన వరదప్రవాహం

క్నూలు,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి …

కరోనా భయాల మధ్య మొదలైన విద్యాసంస్థలు

తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్‌ భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు విజయవాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు …

తాజావార్తలు