సీమాంధ్ర

దోషులను శిక్షించినప్పుడే సలాం కుటుంబానికి న్యాయం

ప్రభుత్వ తీరులో చిత్తశుద్ద కానరావడం లేదు: ఫరూక్‌ నంద్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి డిమాండ్‌ చేసింది. ఆత్మహత్యకు కారకులైన …

కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

అమరావతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు సంవత్సరానికి చేరుకుంటున్నాయి. 330 రోజులుగా వారు పట్టువదలకుండా పోరాడుతున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, …

తిరుపతిలో ఎన్నికల వేడి రాజేసిన టిడిపి

ముందే అభ్యర్థిని ప్రకటించడంతో సర్వత్రా చర్చ బిజెపి కూడా రంగంలోకి దిగేలా ప్రణాళికలు తిరుపతి,నవంబర్‌17 (జ‌నంసాక్షి): తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా …

వైభవంగా శ్రీపద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన అమ్మవారు తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు అంగరగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై …

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా మృతి

ఏలూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్‌ …

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి,నవంబర్‌13 (జనంసాక్షి) : దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ అధినేత మాజీ సిఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. సమాజంలో హింసా, …

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు

జగన్‌ పోలవరం ప్రాజెక్ట్‌ వాస్తవాలు వెల్లడించాలి టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్‌ అమరావతి,నవంబర్‌13 (జనంసాక్షి)  : తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట విని ఏపీ సీఎం …

ఇసుక మాఫియా కోట్ల దోపిడీ

మాఫియా వెనక అధికార పార్టీ నేతలు టిడిపి నేత బుచ్చయ్య చౌదరి విమర్శలు రాజమండ్రి,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇసుక మాఫియా వేలకోట్లు దోచేస్తూ, రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోందని టీడీపీ …

సిఎం జగన్‌ రాజీనామా చేయాల్సి రావచ్చు

కోర్టు ధిక్కరణ కింద నోటీసులు రావొచ్చన్న ఎంపీ రఘురామకృష్ణరాజు న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, ఎన్‌.జనార్థన్‌రెడ్డిలా జగన్‌ కూడా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని …

తెలుగు ప్రజలకు గవర్నర్‌, సిఎం జగన్‌ శుభాకాంక్షలు

దీపావళితో ప్రతి ఇంటా ఆనందాలు వెలగాలని ఆకాంక్ష గవర్నర్‌తో అరగంటపాటు భేటీ అయిన జగన్‌ దంపతులు అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. …