సీమాంధ్ర

సమగ్ర సర్వేలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు

అనుమతించిన ప్రభుత్వం అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పరిశ్రమల సమగ్ర సర్వే కోసం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను వినియోగించుకునేందుకు అనుమతి లభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ …

ఏనుగుల బీభత్సంతో గ్రామస్థుల ఆందోళన

విజయనగరం,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఏనుగుల బీభత్సానికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా లోని కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. …

17న రాష్ట్ర మంత్రుల ఇళ్లవద్ద నిరసనలు

విజయనగరం,నవంబర్‌13(జ‌నంసాక్షి): కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటాలు చేయాల్సిన బాధ్యత అన్ని రంగాల వారిపై ఉందని సిఐటియూ నేతలు అన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల …

చిత్రాల్లో దీపావళి పాటలకు ప్రత్యేకత

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి అనేక సినిమాల్లో అనేక పాటలు వచ్చాయి. సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన …

బౌద్ధ మతంలో విభిన్నంగా దీపావళి

భిక్షులకు స్వాగతం పలికేలా దీపాల వరుస అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): దీపావళికి ఒక్కోచోట ఒక్కో విధమైన కథ ప్రచారంల ఉంది. అలాగే బౌద్ధంలోనూ ఓ కత ప్రచారంలో ఉంది. ప్రతి …

శ్రీవారి సొమ్ములను ధార్మిక పనులకే వినియోగించాలి

ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుమల,నవంబర్‌12(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు …

భక్తిప్రపత్తులతో అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వలు

        పెద్దశేష వాహనంపై ఊరేగిన పద్మావతి తిరుపతి,నవంబరు12(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు అనుమతి లేకున్నా …

పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన

ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టాలంటున్న పార్టీలు విజయవాడ,నవంబర్‌12(జ‌నంసాక్షి): కరోనా కాలంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా అనేక మంది విద్యార్థులు టీచర్లు వైరస్‌ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. …

సిఎం జగన్‌తో కేంద్రబృందం భేటీ

    పంటనష్టాలపై చర్చించిన అధికారులు త్వరగా సాయం అందేలా చూడాలని కోరిన ప్రభుత్వం వివరాలు వెల్లడించిన మంత్రి కన్నబాబు అమరావతి,నవంబర్‌11(జనంసాక్షి): ఎపిలో వరదల వల్ల పంటనష్టాన్‌ఇన …

తిరుమల ఆలయంలో దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ తిరుమల,నవంబర్‌11(జనంసాక్షి): శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి …