సీమాంధ్ర

వైకాపా ప్రభుత్వానికి..  విధ్వంసమే ప్రధాన అజెండా

– అమరావతిని చంపేసేస్థితికి తీసుకొచ్చారు – వందరోజుల్లో ఏ ఊళ్లో అయినా ఒక్క పనిజరిగిందా? – రివర్స్‌ టెండరింగ్‌ అంటూ రాష్టాన్న్రి రివర్స్‌ చేశారు – ఊరికో …

జగన్‌తో కేంద్రమంత్రి భేటీ

అమరావతి,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   ఎపి సిఎం జగన్‌ తో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు పలు …

నేడు శ్రీకాకుళంలో జగన్‌ పర్యటన

శ్రీకాకుళం,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు పలాస చేరుకొంటారు. కిడ్నీ …

ముంబైలో శ్రీవారి ఆలయానికి స్థలంకేటాయింపు

తిరుమల,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  రాజధాని ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు చేసింది.  దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి …

నేడు డయల్‌ యువర్‌ ఇవో

తిరుమల,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )   తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గంట|ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో …

టీడీపీ గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే పవన్‌ వ్యాఖ్యలు 

– ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ):  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలని వైసీపీ ఎంపీ …

నిరక్షరాస్యతను సున్నా చేయడమే లక్ష్యం

– ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పులకు కట్టుబడి ఉన్నాం – గురుపూజోత్సవంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విజయవాడ, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ):  ఏపీని సున్నాశాతం నిరక్షరాస్యతగా రూపుదిద్దడమే ప్రభుత్వ …

కవలలకు జన్మనిచ్చిన.. 74ఏళ్ల బామ్మ!

– కృత్రిక గర్భదారణలో గర్భందాల్చిన మంగాయమ్మ – సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా పురుడుపోసిన వైద్యులు – తల్లీ, ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడి – ప్రపంచ …

గిరిజన ఉత్పత్తులకు డిమాండ్‌

మార్కెట్లో మంచి ఆదరణ విశాఖపట్టణం,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సేకరించి అమ్మడం ద్వారా వారికి …

పరిశ్రమల మూతతో కార్మికుల ఆత్మహత్యలు

ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు: సిపిఎం విశాఖపట్టణం,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :   ఉత్తరాంధ్రలో 105 పరిశ్రమలు మూతపడి 38 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని సిపిఎం …