సీమాంధ్ర

చరిత్ర సృష్టిస్తున్న ఇస్రో 

ఆర్థిక సహకారం పెరిగితే మరిన్ని పరిశోధనలు రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తోడ్పాటు అవసరం శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): అంతరిక్ష ప్రయోగాల వేదిక శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా …

అంతరిక్షంలోకి  భారత వ్యోమగాములు

త్వరలోనే సాకారం కానున్న పరిశోధనలు శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన తరవాత  ప్రపంచ దేశాలన్నీ మన అంతరిక్ష పరిశోధన సంస్థను కీర్తిస్తున్న వేళ చంద్రయాన్‌-2 విజయం …

ఆర్యభట్టతో ఆకాశంలో మొదలైన ప్రస్థానం

అంచెలంచలుగా విజయాల నమోదు శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి):  ఆర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది మొదలు ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను, ఆర్ధిక ఇబ్బందునలు ఎదుర్కొన్నా, ఎప్పుఊ వెనకడుగు …

లారీలు ఢీకొని గొర్రెలు మృతి

చిత్తూరు,జూలై22(జ‌నంసాక్షి): మూడు లారీలు ఢీకొనడంతో బోల్తాపడిన లారీ కిందపడి కొన్ని గొర్రెలు మృతి చెందాయి. ఈ విషాద ఘటన సోమవారం పీలేరు – చిత్తూరు జాతీయ రహదారిపై …

ఈ నామ్‌ పద్దతి వద్దు

ఆందోళనకు దిగిన టమోటా రైతులు తిరుపతి,జూలై22(జ‌నంసాక్షి):ఈ-నామ్‌ పద్ధతి వద్దు అంటూ.. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారి పై రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌ …

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

విజయనగరం,జూలై22(జ‌నంసాక్షి): భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో భవన కార్మికుల సంఘం సోమవారం ర్యాలీ ని …

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

లక్ష్యం మేరకు చదువు కోవాలన్న ఎమ్మెల్యే కాకినాడ,జూలై22(జ‌నంసాక్షి): విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా చదవువుకోవాలని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు పేర్కొన్నారు.  …

కాల్‌మనీ కేసులో చర్య తీసుకోండి

ట్వీట్‌లో డిజిపికి కేశినేని నాని వినతి విజయవాడ,జూలై22(జ‌నంసాక్షి):   కాల్‌ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ డీజీపీ గౌతమ్‌ …

రౌడీషీటర్‌ దారుణహత్య 

కాకినాడ,జూలై22(జ‌నంసాక్షి):   కాకినాడ అర్బన్‌ 3 వ డివిజన్‌ సురేష్‌ నగర్‌లో ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగు చూసింది. …

బోరు వేయాలంటూ గ్రామస్థుల ఆందోళన

కడప,జూలై22 (జ‌నంసాక్షి): తమ గ్రామంలో తాగు నీటి బోరును వేయాలంటూ.. చింతకుంటవాండ్లపల్లె గ్రామస్తులు సోమవారం ధర్నా చేపట్టారు. గ్రామంలో తాగు నీటి బోరును వేస్తుంటే.. విద్యుత్‌ శాఖ అధికారులు …