సీమాంధ్ర

అమరావతి అభివృద్ధికి.. ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉంది

– ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు పర్యటించారు – ఇక్కడి అవినీతిపై రైతులు, ఎన్జీవోలు వారికి ఫిర్యాదు చేశారు – ప్రపంచ బ్యాంకు జోక్యంపై కేంద్రం అభ్యంతరం …

రిజర్వేషన్లను అడ్డుకుంటారా.. 

– దేశంలో ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం లేదు – టీడీపీ సభ్యులపై మండిపడ్డ ఏపీ సీఎం జగన్‌ అమరావతి, జులై22(జ‌నంసాక్షిఎ) : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల …

కరెంట్‌ స్తంభాన్ని ఢీకొన్న స్కూలు బస్సు

విద్యార్థులకు తప్పిన ముప్పు విశాఖపట్టణం,జూలై22(జ‌నంసాక్షి):  సింహాచలంలో స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్‌ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కరెంటు స్తంభం విరిగి బస్సుపై విద్యుత్‌ …

ఆప్కోను చంద్రబాబు నిర్వీర్యం చేశారు

– చేనేత కార్మికుల సంక్షేమానికి వైసీపీ కట్టుబడి ఉంది – అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి, జులై22(జ‌నంసాక్షి) : చేనేత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ …

వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

– చేతి, మెడపైనా తీవ్రగాయాలు – ప్రకాశం జిల్లాలో ఘటన ఒంగోలు, జులై22(జ‌నంసాక్షి) : రాత్రి భోజనం చేసి తమ గదిలోకి వెళ్లి పడుకున్న వృద్ధ దంపతులు …

దేవాదాయ శాఖలో బదిలీల బాగోతం

ఒకే గుడికి ఇద్దరు ఇవోల బదిలీ కర్నూలు,జూలై 19(జ‌నంసాక్షి): ఇటీవల సాధారణ బదీలీలు దేవదాయ శాఖలో గందరగోళంగా తయారయ్యాయి. ఒక ఆలయం ఈవో పోస్టుకు ఇద్దరు బదిలీపై …

ప్లాస్టిక్‌ నిషేధంపై కానరాని చిత్తశుద్ది

పట్టణంలో ప్లాస్టికి వేస్ట్‌తో  సమస్యలు కర్నూలు,జూలై 19(జ‌నంసాక్షి): కర్నూలు నగరంలో ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్న తీరు కారణంగా అనేక అనర్థాలకు దారితీస్తోంది. ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చినా …

మావోయిస్టుల సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం

– జీవో విడుదల చేసిన ఏపీ సర్కారు అమరావతి, జులై 15(జనంసాక్షి):రాష్ట్రంలో మావోయిస్టులు సమస్యలపై వైసీపీ ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన …

వ్యవసాయ రంగానికి  చేయూత

విజయనగరం,జూలై4(జ‌నంసాక్షి): రైతులు సహకార సంఘాలను వినియోగించుకోవాలని, సంఘాలను బలోపేతం చేసేందుకు అవసరాలను తీర్చే వ్యాపారాలన్నింటిని చేస్తున్నామని జిల్లా సహకార శాఖాధికారి అన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు …

సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం

కర్నూలు,జూలై4(జ‌నంసాక్షి): మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అటవీ అధికారులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఇది ప్రజల …