సీమాంధ్ర

తిరువూరులో స్పందన కార్యక్రమం

విజయవాడ,జూలై22 (జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో సోమవారం ‘ స్పందన ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సేవలను ప్రజలకు …

హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

ఏలూరు,జూలై22 (జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరావు పాలకొల్లు శంబునిపేట్‌ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌ లో సోమవారం ఆకస్మిక తనిఖీ …

బిజెపిలో చేరిన మైనార్టీ నేత

చేరికలు పెరిగాయన్న కన్నా రాయపాటి చేరికపై సమచారం లేదని వెల్లడి విజయవాడ,జూలై22 (జ‌నంసాక్షి):  సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని …

పొదుపు మహిళలు పాత రుణాలు చెల్లించాలి

కర్నూలు,జూలై22(జ‌నంసాక్షి): పొదుపు సంఘం మహిళలు పాత రుణాలు చెల్లించి వెంటనే కొత్త రుణాలు పొందాలని పగిడ్యాల ఏపీఎం శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో …

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు

కర్నూలు,జూలై22(జ‌నంసాక్షి): ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే వినతులపై నిర్లక్ష్యం వద్దని పగిడ్యాల తహసీల్దార్‌ శ్రీనివాసులు అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో స్పందన …

నిద్రిస్తున్న విద్యార్థిపై బ్లేడుతో దాడి

విజయనగరం,జూలై22 (జ‌నంసాక్షి): నిద్రిస్తున్న ఓ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్థులు బ్లేడ్‌తో దాడిచేసిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని జోగింపేట సాంఘిక సంక్షేమ …

తిరుపతి ఆర్డీవోగా కనక నర్సారెడ్డి బాధ్యతల స్వీకరణ

తిరుపతి,జూలై22(జ‌నంసాక్షి): తిరుపతి రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా కనక నర్సారెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈయన స్థానంలో ఉన్న సబ్‌ కలెక్టర్‌ డా.మహేశ్‌కుమార్‌ రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా బదిలీపై …

ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం సాగుతుంది

– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అమరావతి, జులై22 (జ‌నంసాక్షి): ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం సాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీ …

చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం

– నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ – సంబురాలు చేసుకున్న ఇస్రోశాస్త్రవేత్తలు – ఇస్రో ఘనతకు అభినందనల వెల్లువ – సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనున్న …

ఏపీలో ఎస్సై ఫలితాలు విడుదల

– విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతి, జులై22(జ‌నంసాక్షి) : ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి …