సీమాంధ్ర

శాంతిభద్రతల సమస్య వస్తే..  సవిూక్ష ఎవరు జరపాలి?

– నూతన ప్రభుత్వం వచ్చేవరకు దర్యాప్తు చేయకుండా కూర్చోవాలా? – ఈసీ తీరుపై టీడీపీ ఎంపీ కనకమేడల అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఎన్నికల సంఘం తీరు పట్ల …

ఈసీ వైఖరి సరికాదు

– ఎన్నికల ఫలితాలకు చాలా సమయముంది – ఈలోగో ప్రభుత్వం చేతులు ముడుచుకుకూర్చోవాలా? – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఎన్నికల కోడ్‌ …

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ నేతలు

తిరుమల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సురేంద్ర, …

ఘనంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

తిరుపతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్నపన తిరుమంజనం వేడుకగా …

ఏపీ సీఎం చంద్రబాబుకు  శుభాకాంక్షల వెల్లువ

– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ, జగన్‌, కేటీఆర్‌ – బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నేతలు అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా …

భూముల కొనుగోలుతో గిరిజనులకు అన్యాయం

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70 చట్టం పరిధిలో ఉన్న భూముల కొనుగోలును నిలుపుదల చేయాలని  గిరిజన సంఘం నాయకులు అన్నారు.  …

పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి

విశాఖపట్టణం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, భూమి లేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి అయిదు ఎకరాల చొప్పున పంట భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.  …

చెరువులను నింపితేనే మనుగడ

అనంతపురం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): సిఎం చంద్రబాబు హావిూమేరకు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో కాలువలను నిర్మించి వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టుకు నీరందించలని సిపిఐ జిల్లా నాయకులు అన్నారు. …

వలసకూలీలను ఆపలేకపోతున్న ఉపాధి

అనంతపురం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన వేలాదిమంది కూలీల కోసం బతుకుతెరువ కోరకుకుంటూ వెళ్లారని, ప్రభుత్వానికి వలసల నివారణపై శ్రద్ద లేదని ప్రజాసంఘాల నేతలు అన్నారు. వలసల నివారణకు ప్రభుత్వం …

జనరిక్‌ మందులను ఉపయోగించాలి

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జనరిక్‌ ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా ప్రజలపై మందుల భారాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మందుల …