సీమాంధ్ర

టెన్త్‌ స్పాట్‌ కేంద్రం పరిశీలన

చిత్తూరు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  పదో తరగతి మూల్యాంకనం కార్యక్రమంలో భాగంగా సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి చిత్తూరు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దిద్దిన …

ఎసిబి డిజిగా వెంకటేశ్వర రావు

ఉత్తర్వులు ఇచ్చిన సిఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం అమరావతి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఎపి  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం …

ఐదేళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారు

– బాబు యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నాడు – వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఐదేళ్లలో చంద్రబాబు, తన అనుచరులు కలిసి లక్షల …

స్విట్జర్లాండ్‌కు వెళ్లిన వై.ఎస్‌. జగన్‌

– 27న తిరిగి హైదరాబాద్‌కు రాక హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : దాదాపు 15 రోజుల పాటూ నామినేషన్లు, ప్రచారం, పోలింగ్‌లతో బిజీ, బిజీగా గడిపిన నేతలు రిలాక్స్‌ …

ఏపీ ఆర్థికపతనానికి బాబేకారణం!

– చివరి ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారు – పుట్టబోయే ప్రతిబిడ్డపై రూ.40వేలమేర అప్పుంది – వైసీపీ నేత, మాజీ మంత్రి రామనారాయణరెడ్డి నెల్లూరు, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : …

వెయ్యిశాతం మనమే గెలుస్తాం

– చరిత్రలో ఇంతటి చెత్త ఎన్నికలు చూడలేదు – జూన్‌ 8వరకు మన ప్రభుత్వం ఉంది – ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలి – రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని …

బాబు మోచేతి నీళ్లుతాగే జేడీకి.. 

మా పార్టీలో స్థానమా? – లక్ష్మీనారాయణపై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు అమరావతి, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్‌ జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ …

జనసేనకు సైలెంట్‌ ఓటింగ్‌ పడింది

– అది ఎంత అనేది 23న తెలుస్తుంది – జనసేన పొలిటికల్‌ క్యాలెండర్‌ సిద్ధం చేస్తున్నాం – త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్‌ పర్యటన ఉంటుంది – …

గంజాయిమత్తులో నేరాలు: నలుగురు అరెస్ట్‌

విజయవాడ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): విజయవాడ నగరంలో నలుగురు నేరస్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్థులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ …

బంగారం తరలింపు బాధ్యత పీఎన్‌బీదే

– వారు ఎలా తీసుకొస్తారనేది మాకు సంబంధంలేదు – కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డునిర్ణయం తీసుకుంటాం – ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుమల, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : …