సీమాంధ్ర

కేంద్ర పథకాలపైనా..  తెదేపా స్టిక్కర్‌లు వేస్తున్నారు

– బాబు తీరునచ్చకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు – రైతులను కూడా పార్టీల ఆధారంగా చీల్చారు – చంద్రబాబు ఓడిపోయి ఇంట్లో కూర్చోవటం ఖాయం …

జగన్‌కు పదవులకంటే ప్రజలే ముఖ్యం

– త్వరలో వైసీపీలోకి మరిన్ని చేరికలు – భూములను కబ్జాచేసే వ్యక్తిత్వం గంటాది – కార్యకర్తల సమావేశంలో వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌రావు విశాఖపట్టణం, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : …

ప్రతీఒక్కరూ సమాజసేవలో..  భాగస్వాములు కావాలి

– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నెల్లూరు, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లి.. సమాజ సేవలో భాగస్వాములు కావాలని అప్పుడు మన జన్మకు …

శ్రీవారిని దర్శించుకున్న పీయూష్‌ గోయల్‌

తిరుమల,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే …

కేంద్రం రాష్ట్రానికి చేసిందేవిూలేదు

– అమిత్‌షా పచ్చి అబద్దాల కోరు – 90శాతం హావిూలు నెరవేర్చామంటారా? – అమిత్‌షా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు – కుట్రలు పన్నడంలో మోదీ, షాది …

భాజపా నేతలు.. శిఖండుల్లా వ్యవహరిస్తున్నారు

– ఏపీకి చెంబుడు నీరు, పిడికెడు మట్టి తప్పఏవిూ ఇవ్వలేదు – పోలవరంకు ఏపీ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులే ఇప్పటికీ ఇవ్వలేదు – అమిత్‌షా బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడు …

ఎస్‌ఐ పోస్టులకు నేటి నుంచిరాత పరీక్షలు

అమరావతి,ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ పోలీసుశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ పక్రియలో భాగగంఆ నేటి నుంచి రెండురోజులు రాత పరీక్షలు జరగుతాయి.  ప్రాథమిక ప్రవేశ, దేహదారుఢ్య పరీక్షల తర్వాత …

ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌

ఓటుందో లేదో సరిచూసుకోండి గుంటూరు,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఓటు గుర్తింపు కార్డు ఉన్నవారు ఒకసారి పోలింగ్‌ కేంద్రాల్లో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోన …

బొలెరో బీభత్సం: ఒకరు మృతి

విశాఖపట్టణం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  విశాఖపట్నం జిల్లా చోడవరంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బొలేరో వాహనం ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి ఆపై రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ …

కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా..  ఆమంచిని పార్టీలో చేర్చుకున్నారు

– కనీసం తనను కూడా సంప్రదించలేదు – జగన్‌కు లేఖరాసిని చీరాల వైసీపీ ఇన్‌చార్జి బాలజీ విజయవాడ, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : చీరాల కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేఖం, కనీసం …