సీమాంధ్ర

డబ్బులతో ఓట్లు కొనుగోళ్లు

దారుణంగా రాజకీయాలు: నటుడు సుమన్‌ తిరుమల,ఫిబ్రవరి24(ఆజ‌నంసాక్షి): రాజకీయాలు దారుణంగా తయారైన ఈ రోజుల్లో ప్రజల కోసం కష్టపడే నాయకుడ్ని ఎన్నుకోవాలని సినీనటుడు సుమన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం …

జగన్‌ సామ్రాజ్యంలో కెటిఆర్‌ సామంతరాజా?

లండన్‌ వెళుతూ ఏమైనా ప్రకటించారా కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారు కెటిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ దేవినేని అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): జగన్‌ లండన్‌ వెళ్తూ వైకాపా ఇన్‌ఛార్జి పదవిని …

ఏ మొహం పెట్టుకుని మోడీ వస్తున్నారు

రాష్ట్రానికి ఎక్కడిక్కడ నిలదీయండి కిషోర్‌ చంద్రదేవ్‌ రాకను ఆహ్వానించిన బాబు కెటిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు టిడిపిలో చేరిన మాజీమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఏ ముఖం …

మళ్లీ టిడిపిదే అధికారం

కెటిఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి గంటా విశాఖపట్టణం,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఏపీలో టీడీపీ 100 శాతం ఓడిపోతుందని చెప్పిన కేటీఆర్‌ జోస్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ జోస్యం …

విశాఖ గాజువాకలో విషాదం

కల్తీమద్యం తాగి నలుగురు మృతి విశాఖపట్నం,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  గాజువాక ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ద్రవం తాగి నలుగురు మృతి చెందారు.  గాజువాక ఉప్పరకాలనీలో …

జగన్‌కు మద్దతుపై మండిపాటు 

బహిరంగ లేఖ రాసిన కళా అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. 12 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్‌కు …

టిడిపి కార్యాలయం ప్రారంభం

విజయవాడ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి షబానా ఖాతూన్‌ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, …

మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి: ఉపరాష్ట్రపతి

నెల్లూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృ భాష పరిరక్షణకు ఏం చేస్తారో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. అందుకోసం ప్రజలు …

కాంగ్రెస్‌ను ఆదరించాలి : రాఘువీరారెడ్డి

తిరుపతి,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను ఎపి ప్రజలు ఆదరించాలంటూ.. పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి కోరారు. శనివారం ఉదయం రఘువీరా రెడ్డి ప్రెస్‌విూట్‌లో మాట్లాడుతూ…  తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక ¬దా …

హావిూలు నెరవేర్చాకే.. మోదీ ఏపీలో కాలుమోపాలి

– ఇక్కడికొచ్చి మాయమాటలు చెప్తానంటే కుదరదు – వైకాపాకు ఓటేస్తే కేసీఆర్‌, మోదీకి పడినట్లే – మళ్లీ టీడీపీ రావడం చారిత్రక అవసరం – వరుస ఎన్నికలు …