సీమాంధ్ర

ఎక్స్‌ప్రెస్‌ హైవేతో మారనున్న ముఖచిత్రం

రోడ్డు ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి కృషి అమరావతి,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): రాయలసీమ ప్రాంతాన్ని నవ్యాంధ్ర రాజధాని నగరానికి అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన అనంతపురం  ఎక్స్‌ప్రెస్‌ మార్గం నిర్మాణంతో సీమ ముఖచిత్రం …

అన్నవరం రోడ్డుపై తరచూ ప్రమాదాలు

నివారణా చర్యలు తీసుకుంటేనే మనుగడ కాకినాడ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా కనీస చర్యలు …

నిధులున్నా ఖర్చు చేయలేని దుస్థితి

ఏలూరు,పిబ్రవరి20(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి పట్టణంలో అభివృద్ధి పనులకు కోట్లు విడుదల చేశారు. బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, జనరల్‌, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, అమృత్‌, ఆర్థికసంఘాల …

దోమలతో విషజ్వరాలు

రిమ్స్‌కు పెరుగుతున్న రోగులు శ్రీకాకుళం,పిబ్రవరి20(జ‌నంసాక్షి): దోమల కారణంగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దోమల బారిన పడి అస్వస్థతకు గురైన వారు పెద్ద …

అనాధలుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు

సకాలంలో అందని సాయం అనంతపురం,పిబ్రవరి20(జ‌నంసాక్షి):జిల్లా రైతుల దుర్భర పరిస్తితులు జీవన చిత్రానికి అద్దం పడుతోంది. వ్యవసాయం తప్ప ఇతర విషయాలు తెలియని సామాన్య రైతులు సైతం భూమి …

నేరస్తులతో సినీనటుల భేటీ దురదృష్టకరం

– ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి – హైదరాబాద్‌ కేంద్రంగా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు – ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం రానివారికి నామినేటెడ్‌ పోస్టులు – దేశ …

తూ.గో జిల్లాలో..  మరో ముగ్గురు టీడీపీ వీడతారు

– ఒకరిద్దరు పోయినా పార్టీకి నష్టమేవిూలేదు – రైతు కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులపై నిందలా? – చంపడం, శవరాజకీయాలు చేయడం వైపాకా, బీజేపీల అలవాటు – …

శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఘనంగా ముగిసిన సద్యోముక్తి ఉత్సవం వైభవం శ్రీకాళహస్తి,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని చలువపందిళ్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం …

శ్రావణ్‌కు టికెట్‌ ఇవ్వొద్దు!

– రాజధానిలో వ్యతిరేఖ వర్గీయుల ఆందోళన – అడ్డుకున్న శ్రావణ్‌ వర్గీయులు – ఇరు వర్గాల మధ్య తోపులాట అమరావతి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తాడికొండ టీడీపీ టికెట్‌ను ఎమ్మెల్యే శ్రావణ్‌ …

టిడిపిని వీడేది లేదన్న తోట

అమరావతి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  తెదేపాను వీడుతారంటూ వస్తున్న వార్తలను రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఖండించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ తాను తెదేపాలో కొనసాగుతానని …