సీమాంధ్ర

కొనుగోళ్లు లేక ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాత

ధాన్యం తగులబెట్టి నిరసన విజయనగరం,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ధాన్యం కొనుగోల్లు చేపట్టాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు.   మద్తు ధరలు ఇచ్చి కొనుగోలు చేయకుండా రైతులను ఇక్కట్ల పాలుచేస్తున్నారని మండపడుతున్నారు.  కష్టపడి …

వైసీపీలో చేరడంలో కేసీఆర్‌ ప్రమేయం

– పార్టీని వీడేవారిని పట్టించుకోవద్దు – తెదేపా సంక్షేమ పథకాలతో జగన్‌కు మతిపోతుంది – హైదరాబాద్‌లో కూర్చొని కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తున్నాడు – మూడు పార్టీల …

కొండవీడుకు ఘనమైన చరత్ర ఉంది

ముగింపు ఉత్సవాల్లో చంద్రబాబు గుంటూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): కొండవీడుపై ఎన్నో సినిమాలు వచ్చాయని.. ఈ కోటకు ఘనమైన చరిత్ర ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ కొండవీటి సింహం …

చంద్రబాబుతో పోటీపడే సత్తా జగన్‌కు లేదు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం: రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ప్రతిపక్ష నేత జగన్‌కు సీఎం చంద్రబాబుతో పోటీపడే సత్తా లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. …

స్వావిూజీ రాజకీయాలు మానండి

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): విశాఖ శారదా పీఠాధిపతిపై స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి రాజకీయాలు చేయడం మానుకోవాలని  టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన …

గంటా నాకంటే ముందే..  వైసీపీలో చేరాలని ప్రయత్నించారు

– నేను వైసీపీలో చేరడంతో వెనక్కి తగ్గారు – వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు – వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌రావు హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): …

24న టీడీపీలోకి కిశోర్‌ చంద్రదేవ్‌

– టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజుతో భేటీ – పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ విజయనగరం, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో …

బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే

– వైసీపీ బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకుపుడుతుంది – వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : నాలుగున్నరేళ్లుగా బీసీలకు మాయమాటలు చెబుతూ …

రైతుల అభ్యున్నతే..  తెదేపా ప్రభుత్వ ధ్యేయం

– రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మే సీఎం చంద్రబాబు – పెట్టుబడి రాయితీలను పెద్ద ఎత్తున పెంచాం – కౌలు రైతుల ఉన్నతి కోసం బాబు …

సామాజిక న్యాయం జరగాలంటే..  తెదేపా, వైసీపీలకు బుద్దిచెప్పాలి

– వీరికి ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తారు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో సామాజికన్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష …