సీమాంధ్ర

రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తా

ప్రజల సమస్యలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి – యువకుల్లో ప్రశ్నించేతత్వం రావాలి – నా మనసుకు మాత్రం కర్నూలే రాజధాని – జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ …

వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వైసీపీ ఫిర్యాదు అమరావతి, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలో వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారని వైసీపీ నేతలు సోమవారం రాష్ట్ర ప్రధాన …

టీడీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తుంది

– అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? – తెలుగు రాష్ట్రాలు అవినీతిలో పోటీపడుతున్నాయి – బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు విజయవాడ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : ఏపీలో …

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని..  ప్రజలు కోరుకుంటున్నారు

– టీడీపీ, వైసీపీకి సామాజిక స్పృహ లేదు – ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒంగోలు, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : ప్రస్తుత అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న …

రూ.1000 కోట్ల ప్యాకేజీతో..  ఏపీపై కుట్ర జరుగుతోంది

– ప్రశాంత్‌ కిషోర్‌ సాయంతో కుట్రలు చేస్తున్నారు – ఏపీలో సామంత రాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే వారి లక్ష్యం – కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు – …

గాజువాక ఘటనలో మరో నలుగురు మృతి

విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి ): నాటు సారాగా భావించి ప్లాస్టిక్‌ డబ్బాలోని ద్రావకం తాగిన ఘటనలో ఇవాళ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన …

తిరుమల శ్రీవారి సేవలో కోడెల

తిరుమల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుని మండపంలో వేదపండితులు కోడెలను ఆశీర్వదించి, …

మేటలు వేస్తున్న గోదావరి తీరం

నీరు రాక  రైతుల్లో ఆందోళన ఏలూరు,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): ప్రస్తుతం గోదావరి పూర్తిగా ఎండిపోయి రైతులు రబీపంటకు సైతం సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. …

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు

విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో వచ్చే నెల  ప్రారంభం కానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి  తెలిపారు. పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులను పూర్తిస్థాయిలో …

టిడిపిలో కొణతాల చేరేందుకు రంగం సిద్దం

28న బాబుతో భేటీ అమరావతి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ …