సీమాంధ్ర

24నుంచి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న టిటిడి అధికారులు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సేవల సమాచారం తిరుమల,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు  ఈ నెల 24 నుంచి …

తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం

తిరుపతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా …

20న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి అమరావతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. …

బంధుత్వాలు వేరు.. పార్టీ వేరు

– కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు – ఏపీ అభివృద్ధిలోకి రావడం జగన్‌, మోడీ, కేసీఆర్‌లకు ఇష్టం లేదు – ఆ ముగ్గురు కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి …

ప్రాథమిక స్థాయి నుంచే ప్రణాళిక అవసరం

ఇంగ్లీష్‌ మాధ్యమంతో పాటు తెలుగు ఉండాల్సిందే అమరావతి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  పిల్లలకు విద్యాబోధన విషయంలో మాతృభాష ప్రాధాన్యత గురించి రెండు తెలుగు రాష్టాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఆంగ్లాన్ని కిందిస్థాయిలో …

ఎన్నికల ముందే పొత్తులపై స్పష్టత

– జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలపద్రం అయ్యాయి – అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర – సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించండి – …

గన్నవరంలో నూతన రన్‌వే ఆరంభం

వీడియో లింకేజి ద్వారా ప్రారంభించిన సురేశ్‌ ప్రభు విజయవాడ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటు లోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి …

చిన్నారిని హత్యచేసి రక్తం తాగిన మేనత్త

స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు విశాఖపట్టణం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):   మానసిక వేధింపులు భరించలేని ఓ మహిళ.. చిన్నారిని నరికి చంపి రక్తం తాగింది. ఈ దారుణ సంఘటన విశాఖ మన్యంలోని …

15న డిఎస్సీ ఫలితాల వెల్లడి

ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన మంత్రి గంటా విశాఖపట్టణం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15న ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పదోతరగతి పరీక్షా …

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ

– ముగ్గురు యువకులు మృతి – పరారీలో లారీ డ్రైవర్‌ విశాఖపట్టణ, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) విశాఖపట్నం జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎస్‌.రాయవరం మండలం …