సీమాంధ్ర

విద్యుత్‌ ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో అదనపు భారం

అధికారుల దృష్టికి తీసుకెల్లిన సిపిఎం నేతలు కడప,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): వినియోగదారులపై డిజిటల్‌ చెల్లింపు భారాలను రద్దు చేయాలంటూ.. విద్యుత్‌ ఈసికి సిపిఎం నేతలు మంగళవారం వినతి పత్రాన్ని సమర్పించారు. …

డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో ఆందోళన

విూచెత్త మాకు వద్దంటూ నిరసనలు గుంటూరు,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా సతైనపల్లిలోని భీమవరంలో రైతుల పక్షంగా చేపట్టిన ఆందోళనలో సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సతైనపల్లి పట్టణంలో …

బడ్జెట్‌పై న్యాయవాదుల నిరసన

కాకినాడ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్లో న్యాయవాదుల సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ… అఖిల భారత బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కౌన్సిల్‌ …

పసుపు కుంకుమతో ప్రజల్లో గొడవలు

అధికారుల తీరుపై మహిళల ఆగ్రహం నెల్లూరు,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  పసుపు కుంకుమ గ్రామాల్లో కలహాలకు కారణమయ్యింది. ఇందుకూరు పేట నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం …

నేటి ఉదయం ఎపి కేబినేట్‌ భేటీ

అమరావతి,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): బుధవారం ఉదయం 8 గంటలకు ఎపి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం చెప్పే అవకాశం ఉంది. ఈ నెల …

రాజకీయాల్లో చేరలేదన్న విష్ణురాజు

అమరావతి,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఈ నెల 5వ తేదీన జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ గా విష్ణురాజుని నియమిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాను …

రోడ్డుదాటుతున్న బాలుడిని ఢీకొన్న కారు

అక్కడిక్కడే మృతి చెందిన బాలుడు అనంతపురం,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): ఉరవకొండ మండల కేంద్రంలోని బళ్లారి బైపాస్‌ రోడ్డులో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కార్తిక్‌ అనే బాలుడు …

మహిళ దారుణ హత్య

కర్నూలు,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): శ్రీశైలంలో గంగాసదన్‌ దగ్గర ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సుబ్బమ్మ అనే మహిళను దుండగులు తలపై కొట్టి చంపేశారు. రక్తపు మడుగులో పడిఉన్న …

పారిశుద్ద్య కార్మికుల పొట్టకొట్టేజీవో రద్దు చేయాలి

సమస్యల పరిష్కారంలో బాబు విఫలం: సిఐటియు విశాఖపట్టణం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి లేకుండా చేయడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2015 జులైలో తెచ్చిన ఈ జిఒను తక్షణమే …

ఖరారు కాని బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించారు. అయితే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి …