సీమాంధ్ర

చంద్రబాబు దీక్షకు మద్తుగా జిల్లాల్లో నిరసనలు

ఆందోళనలుచేపట్టిన టిడిపి శ్రేణులు కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి దేవినేని విజయవాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కేంద్రం వైఖరికి నిరసనగా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా …

రైతు ఆత్మహత్యా యత్నం

కడప,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): తన భూమిని ఆన్‌లైన్‌ చేయడంలేదంటూ.. గోపవరం రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం కడప జిల్లా గోపవరం మండలంలో చోటు …

నేటినుంచి అంతర్వేది ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వివివి.సత్యనారాయణ మూర్తి ప్రకటించారు. …

పోలీస్‌ స్టేషన్‌ ముందు దళితుల ఆందోళన

శ్రీకాకుళం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌-రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడకుదిటి ఈశ్వరరావుని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రణస్థలం మండల దళితులు జెఆర్‌ …

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

విజయనగరం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ … కురుపాం బస్టాండ్‌ వద్ద వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సోమవారం ధర్నా …

ప్రజాగర్జనతో ఎరుపెక్కిన చింతూరు

కదం తొక్కిన లెఫ్ట్‌ కార్యకర్తలు కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సిపిఎం-సిపిఐ-జనసేనల ఆధ్వర్యంలో చింతూరు సెంటర్‌లోని పాత ప్రభుత్వ ఆసుపత్రి మైదానంలో సోమవారం మధ్యాహ్నం ప్రజా గర్జన సభ ప్రారంభమైంది. ఈ …

 పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

– మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వరకు పరీక్షల నిర్వహణ – వెల్లడించిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌ విజయవాడ, పిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీలో పదోతరగతి పరీక్షల …

75శాతం స్థానికులకే..  ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తాం

– ఇక్కడవారిని వాచ్‌మెన్‌, స్వీపర్లకే పరిమితం చేస్తున్నారు – విద్య, వైద్య సదుపాయాలు పెంచుతాం – వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : స్థానికంగా …

చంద్రబాబు తీరుతోనే..  ఏపీ ప్రజలకు కష్టాలు

– ఓటమి భయంతోనే ఢిల్లీలో దొంగ దీక్షలు – వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాలతో, ఆయన …

నేడు కేంద్ర ఎన్నికల బృందం రాక

అమరావతి,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కేంద్ర ఎన్నికల సంఘం ఎపిలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై ఈసి సవిూక్షలు నిర్వహించనుంది. మంగళవారం నోడల్‌ అధికారులు, పోలీస్‌, …