సీమాంధ్ర

వైద్యుల పదవీవిరమణ పెంపు?

సిఎం చంద్రబాబు పరిశీలన అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ వైద్యుల సేవలు చాలా అవసరం అని ప్రబుత్వం గుర్తించింది. ఆరోగ్యశాఖ సుమారు 50 …

బాబుపై అసత్య ఆరోపణలు సరికాదు

– జగన్‌ను ఉగ్రవాదితో పోల్చిన అవంతి ఇప్పుడు జగన్‌ పక్కనే చేరాడు – అవంతి కోసం భీమిలి వదులుకునేందుకు సిద్ధమయ్యా – ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు …

టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు

అమరావతి, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకం రద్దు అయింది. టీటీడీ పాలక …

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

– ప్రజలు బుద్దిచెప్పేందుకు సిద్ధమయ్యారు – వైసీపీ నేత నందిగం సురేష్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉందని, బాబుకు, ఆయన …

పలమనేరులో జ్ఞానభేరి సదస్సు ప్రారంభం

తిరుపతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): టిడిపి ఆధ్వర్యంలో పలమనేరులో శుక్రవారం జ్ఞాన భేరి సదస్సును నిర్వహించారు. ‘ పరిశ్రమలతో ఉపాధి-నైపుణ్యాభివృద్ధి అవకాశాలు ‘ అనే అంశంపై సభలో వక్తలు ప్రసంగించారు. మంత్రి …

డిఎస్సీ ఫలితాలు విడుదల చేసిన గంటా

రాజమహేంద్రవరం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజమహేంద్రవరంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా …

రైతుల పక్షపాతి తెదేపా ప్రభుత్వం

– మంత్రి సంజయ కృష్ణ – లోచెర్లలో ఎత్తిపోతల పథక శిలాఫలకాన్ని ప్రారంభించిన మంత్రి విజయనగరం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు అన్నివిధాలుగా …

 మాఘపౌర్ణమికి ప్రత్యేక బస్సులు

విశాఖపట్టణం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): మాఘపౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర స్నానాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని  ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కణితి వెంకటరావు అధికారులను ఆదేశించారు. 50 …

సిటివో నివాసాల్లో ఎసిబి సోదాలు

కర్నూలు,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి నాగేందప్రసాద్‌ ఇళ్లలో సోదాలు కొనసాగతున్నాయి. కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌, అనంతపురంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. సోదాల్లో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు …

ఆటోను ఢీకొన్నకారు: 13మందికి గాయాలు

కాకినాడ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ఘటన తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని …