Main

ప్రజాధనం దోపిడీకే నాడునేడు: జవహర్‌

విజయవాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు …

ఎపిలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రకాశంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ అమరావతి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,217 పాజిటివ్‌ …

రాహుల్‌ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. …

బెజవాడను ముంచెత్తిన వాన

కృష్ణాజిల్లాలోనూ పలుచోట్ల కుండపోత రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ …

ప్రజల ఆదరాభిమానాలే కొండంత అండ

విప్‌ చిర్ల జగ్గిరెడ్డికి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం కాకినాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆలమూరు నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలే కొండంత బలమని ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ …

అనంత జిల్లాలో విషాద ఘటన

కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి …

విశాఖ స్టీల్‌ కోసం రాజీలేని ఉద్యమం

ప్రజలంతా కలసి రావాలని కార్మికుల పిలుపు విశాఖపట్టణం,ఆగస్ట్‌19(జనం సాక్షి): స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని కార్మికు సంఘాల జెఎసి నేతలు హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, మోడీ …

సర్కారీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి

కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి విజయవాడ,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ …

ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

కొత్తగా 1,433 మందికి పాజిటివ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 …

జీవోలను గోప్యంగా ఉంచాలనుకోవడం తప్పు

ఇది ప్రజలను వంచించడమే అతప్ప మరోటి కాదు పారదర్శక పాలన చెప్పి చీకటి వ్వయహారాలు ఎందుకు వైసిపిఐ మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్‌ విజయవాడ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రభుత్వం …