విజయవాడ,ఆగస్ట్21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు …
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. …
కృష్ణాజిల్లాలోనూ పలుచోట్ల కుండపోత రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ …
కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి …
కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి విజయవాడ,ఆగస్ట్19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ …
కొత్తగా 1,433 మందికి పాజిటివ్ ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 …
ఇది ప్రజలను వంచించడమే అతప్ప మరోటి కాదు పారదర్శక పాలన చెప్పి చీకటి వ్వయహారాలు ఎందుకు వైసిపిఐ మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్ విజయవాడ,ఆగస్ట్18(జనంసాక్షి): ప్రభుత్వం …