స్పొర్ట్స్

గంభీర్‌కు నిరాశ

కోహ్లీకే కెప్టెన్సీ పర్వేజ్‌ రసూల్‌ మొహిత్‌శర్మలకు పిలుపు ముంబై ,జూలై 5 (జనంసాక్షి): జింబాబ్వేలో పర్యటించే భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. అందరూ ఊహించినట్టు గౌతం గంభీర్‌కు …

టచ్‌లోకొచ్చారు

కోహ్లీ కెప్లెన్సీ ఇన్నింగ్స్‌ మూడో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ విండీస్‌ విజయలక్ష్యం 312 పరుగులు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, జూలై 5 (జనంసాక్షి) : భారత …

వింబుల్డన్‌ ఫైనల్‌లో మరియన్‌ బర్టోలి

లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్స్‌ ఫ్రాన్స్‌ క్రీడాకారిణి మరియన్‌ బర్టోలి విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. బెల్జియంకు చెందిన కిర్‌స్టన్‌ ఫ్టివ్‌కెన్స్‌ను 6-1, 6-2 …

బీసీసీఐ ఐటీ బకాయిలు రు.345 కోట్లు

ఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆతాయపు పన్ను శాఖకు రు.345 కోట్లు పన్ను బకాయిపడంది. సమాచార హక్కు కింద ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ముంబాయిలోని ఐటీ …

కల్మాడీ అధ్యక్షతన ఏషియన్‌ అథ్లేటిక్స్‌ అసోషియేషన్‌ సమావేశం

పుణె: పుణెలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరుగుతున్న ఏషియన్‌ అథ్లెటిక్స్‌ అసోషియేషన్‌ కీలక సమావేశలకు సురేశ్‌ కల్మాడీ అధ్యక్షత వహిస్తున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణంలో …

సచిన్‌, ధోని, హృతిక్‌ లపై కెసు నమోదు

ముంబాయి:మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రాపై ముండైలో కేసు నమోదైంది. వీళ్లంతా ఓ వివాదాస్పద యాడ్‌లో కనించడమే …

2023 వన్డే ప్రపంచకప్‌కు ఆతిధ్యమివ్వనున్న భారత్‌

లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు వేదిక ఖరారైంది. 2017లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2021లో జరిగే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ …

జడేజా గిరాకీ పెరిగింది

న్యూ ఢిల్లీ:ఐసీఎల్‌ ఛాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ఆట తీరుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్రజడేజాపై కీర్పోరేట్‌ కన్ను పడింది. సర్‌ జేజాను తమ బ్రాండ్స్‌కు …

బౌలర్లదే ఆధిపత్యం

– సత్తాచాటని భారత టాప్‌ ఆర్డర్‌ – విండీస్‌ విజయలక్ష్యం 230 విండీస్‌ స్కోర్‌ 11 ఓవర్లలో 58/3 జమైకా, జూన్‌ 30 (జనంసాక్షి) : ముక్కోణపు …

నాదల్‌కు షాక్‌

– డార్కిస్‌ సంచలనం – వింబుల్డన్‌ రెండో రౌండ్లో ఫెదరర్‌, షరపోవా లండన్‌ : వింబుల్డస్‌లో తొలి రోజే పెను సంచలనం. మట్టికోర్టు మహారాజుకు షాక్‌! రొలాండ్‌గారోస్‌లో …