స్పొర్ట్స్

మాజీ క్రికెటర్ కనిత్కర్ మరణం

ముంబై: భారత మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(73) చనిపోయారు. భారత్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన కనిత్కర్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా సేవలు …

ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ గా ఎంకే శర్మ..

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాం క్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎంకే శర్మ నియమితులయ్యారు. శర్మ గ తంలో హిందుస్థాన్ యునీలీవర్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. కేవీ కామత్ …

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఢిల్లీ:నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్..

నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సెరెనా విలియమ్స్ తో లూసీ సఫరోవా తలపడనుంది. సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్..

నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. జకోవిచ్ తో ముర్రే తలపడనున్నారు. వావ్రింకాతో సోంగా తలపడనున్నారు.

నేడు ఐపీఎల్ క్వాలిఫయిర్ మ్యాచ్..

ఐపీఎల్ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో నేడు చెన్నై -బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ నేటి మ్యాచ్ వివరాలు…

హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ రసవత్తరపోరు రాయ్‌పూర్ …

ముంబై విజయలక్ష్యం 236 పరుగులు

ఐపిఎల్-8: బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో నిర్ణీత 20 వోవర్లలో బెంగళూరు.. ఒక వికెట్ నష్టానికి 235 …

నేడు ఢిల్లీ-హైదరాబాద్ మధ్య మ్యాచ్

ఐపిఎల్-8: నేడు ఢిల్లీ, హైదరాబాద్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు కోల్ కతా-పంజాబ్ మధ్య మాక్య్

ఐపిఎల్-8: నేడు కోల్ కతా, పంజాబ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.