హైదరాబాద్

ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 9 (జనంసాక్షి) బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర లో ఈరోజు జాతీయ జెండాతో పాదయాత్రలో పాల్గొన్న …

ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర ఆగస్టు 09(జనం సాక్షి ) స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కెసిఆర్ స్వీయ …

ఒక లక్ష అరవై వేల జాతీయ పతాకాలు సిద్ధం

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాలు ఇప్పటికీ ఒక లక్ష అరవై వేలు …

భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తహం వేడుకల ద్వారా

దేశ భక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి :రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి # నల్గొండ పట్టణం లో ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీ ప్రారంభించిన …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

జనం సాక్షి క్రైమ్ న్యూస్ ఆగస్టు:-09 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే-44 పై మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై కంటైనర్, …

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

-యూత్ కాంగ్రెస్ ఖానాపూర్ అసెంబ్లీ అద్యక్షులు కిషోర్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 09(జనంసాక్షి) : యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ మండలంలోని …

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

232 మందికి చెక్కుల పంపిణీ * రాష్ట్ర మంత్రి గంగుల   కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం …

చలో ప్రగతి భవన్ వెళ్తున్న ఆదివాసీ నాయకుల ముందస్తు అరెస్టు.

ఫోటో రైటప్: నెన్నెల పోలీసు స్టేషన్లో ఆదివాసీ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు9, (జనంసాక్షి) పోడు, గిరిజన గోడు కార్యక్రమంలో భాగంగా చలో ప్రగతి భవన్ కు వెళ్లనున్న …

-ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ నేతలు మాదిగ పల్లెలకు రావద్దు.

-బీజేపీ మాదిగల రాజకీయ శత్రువుగా మారొద్దు. -ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ. -ధీక్ష ను విరమింపజేసిన ఎంఇఎఫ్ రాష్ట్ర నాయకులు. నాగర్ కర్నూల్ జిల్లా …

రగిలిన గుండెలతో ” క్విట్ ఇండియా” సంగ్రామం

స్వాతంత్ర్య కాంక్షను ప్రకటించిన ఉద్యమం * 13 -15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేద్దాం * బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి …