హైదరాబాద్

ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాలను పంపిణీ చేసిన ఎంపీపీ స్వరూప

  రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో… తెలంగాణ రాష్ట్ర …

ఆదివాసీలకు అండగా ఉంటాం బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి బీఎస్పీ నాయకులు మహేందర్

రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు వేములవాడ …

పొన్నం పాదయాత్రకు తరలిన రుద్రంగి కాంగ్రెస్ నాయకులు

రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రం నుండి మంగళవారం పొన్నం చేపట్టిన పాదయాత్రకు రుద్రంగి మండల కేంద్రం నుండి భారీగా తరలిన కాంగ్రెస్ …

గాంధీ సినిమా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా విద్యాశాఖ అధికారి. నల్గొండ బ్యూరో జనం సాక్షి స్వతంత్ర భారత వ జ్రొత్సవ ద్విసప్తాహ కార్యక్రమంలో భాగంగా గాంధీ సినిమాను పాఠశాల విద్యార్థులతో కలిసి చూశారు …

ఆగస్ట్ 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

  మల్దకల్ ఎంపీపీ వై.రాజారెడ్డి   మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఎమ్మెల్వే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …

బీసీల కులగణన చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా,ప్రదర్శనలో పాల్గొన్న బీసీ నాయకులు.

..జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి త్వరలో చేపట్టబోయే కులగణనలో బీసీలను లెక్కించాలని డిమాండ్ చేస్తు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు బీసీ …

లక్ష్మీదేవిపేటలో ఘనంగా పీర్ల పండుగ

ములుగు బ్యూరో,ఆగస్ట్09,(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప)మండలలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి.గత తొమ్మిది రోజుల నుండి పీర్ల పండుగ ప్రతి రోజు …

ములుగు జిల్లా లోని 5 థియేటర్లో గాంధీ చిత్ర పదర్శన….

మంగళవారం ఉదయం 10 గంటలకు నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన ప్రారంభం….. థియేటర్ల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య…. ములుగు బ్యూరో,ఆగస్ట్09(జనం సాక్షి):- …

మహాత్మా గాంధీ చలనచిత్రం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు జిల్లాలోని పాఠశాలల విధ్యార్ధులకు మహాత్మా …

ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ.

నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు,ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా …