Main

అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి

నిర్మల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని …

పంట కాువ పనుల్లో వేగం పెంచాలి

అధికారుకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,మే30(జ‌నంసాక్షి): గోదావరి ఆధారితంగా నిర్మల్‌ జిల్లాలో చేపట్టిన పంట కాువ పనుల్లో వేగం పెంచాని మంత్రి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ …

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు

సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. …

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండింగ్‌ పనుల పూర్తికి అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ …

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ధర్నలతో కార్మికుల ఆందోళన అద్దెబస్సులపై కార్మికుల మండిపాటు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): ఆర్టీసీ సమ్మె 24వ రోజు కూడా ఉధృతంగా సాగింది. ప్రజల మద్దతుతో కార్మికులు ఆందోళనకు దిగారు. …

బాసరకు పోటెత్తిన భక్తజనం

మూలానక్షత్రం కారణంగా భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి): బాసర సరస్వతీ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.  బాసరలో ఏడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళరాత్రి అవతారంలో  …

పత్తిరైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు

కొనుగోళ్లపై ఎమ్మెల్యే జోగురామన్న హావిూ ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో  పత్తిరైతులకు మద్దతు ధరలు చెల్లించి కొనుగోళ్లకు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఈ …

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. …

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి 

వేడుకగా ప్రారంభం అయిన ఉత్సవాలు నిర్మల్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు ఆదివారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.  చదువులతల్లి సరస్వతి …

నిండుకుండలా కడెం ప్రాజెక్ట్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి వరదనీరు రాకడ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు …