ఆదిలాబాద్

బీమా తోనే రైతులకు ధీమా…

జోహార్ పూర్ క్లస్టర్ ఏఈఓ భూమేష్ లోకేశ్వరం ( జనం సాక్షి) రైతులు పంట పొలాలలోనికి రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం తిరుగుతున్న నేపథ్యంలో రైతులకు …

జిల్లా వరదబాధితులను ఆదుకోవాలి

మంచిర్యాల,జూలై20(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా వరద బాధితులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి పరిహారాన్ని అందచేయాలని అన్నారు. …

స్థానికేతర నాయకత్వంతోనే స్థానిక గిరిజనులపై దాడులు..!

-ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్ ఖానాపూర్ జూలై 20(జనంసాక్షి):స్థానికేతర నాయకత్వంతోనే ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానిక గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఖానాపూర్ అసెంబ్లీ యూత్ …

అడవులను దెబ్బతీసే కుట్రలు

ఆదిలాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అడవులను కూడా కార్పోరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావ్‌ ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే …

కడెం ప్రాజక్టు భవిష్యత్‌పై ఆందోళనలు

ఆధునీకరణతోనే ముప్పు నివారణ తక్షణ చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు నిర్మల్‌,జూలై20(జ‌నంసాక్షి): ఎట్టకేలకు ప్రమాదం నుంచి కడెం ప్రాజెక్ట్‌ బయటపడగలిగింది. అయితే భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే …

కళాకారులు ఆటపాటలతో ఆర్థిక లావాదేవీలపై రైతులకు అవగాహన.

 నెరడిగొండజనంసాక్షి న్యూస్: ఎడిసిసి బ్యాంకు ద్వారా రైతులకు ఇస్తున్న వ్యవసాయ రుణాలను ‌సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీలు పొందాలని నేరడిగొండ సొసైటీ సీఈవో నాగభూషణ్ అన్నారు. బుధవారం …

సొనాల ను మండలంగా ప్రకటించడండి

బోథ్ (జనంసాక్షి)   గతంలో కే సీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోనాల ను మండలంగా ప్రకటించాలని బోథ్ ఎంపిపి తుల శ్రీనివాస్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. …

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

* మండల వైద్యాధికారి అరుణ్ కుమార్, ఖానాపురం జూలై  జనం సాక్షి  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి లు అరుణ్ కుమార్, …

గొర్రెలకు ఉచిత నీలి నాలుక టీకాలు

ఖానాపురం జులై 18(జనం సాక్షి): మండలంలోని  ధర్మ రావు పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు …

మెరుగైన వైద్య సేవలు అందించాలి.

జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్. ఉట్నూర్.జనం సాక్షి ఇంద్రవెళ్లి మండలంలోని మామిడి గూడ(బి)కి చెందిన గాంధారి బాయి కి సోమవారం నాడు పురిటి నొప్పుల రావడంతో గ్రామస్తులు …