ఆదిలాబాద్

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పిఓ

గుడిహత్నూర్,: జులై 19( జనం సాక్షి) మండలంలోని ప్రభుత్వ  గిరిజన ఆశ్రమ పాఠశాల    (బాలికలు ) ఉమ్రి జి, (బాలురు )తోషం బుధవారం ఉట్నూర్  ఐటీడీఏ …

మొక్కల సంరక్షణ పై ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత… ముదోల్,జూలై 20 (జనంసాక్షీ)మొక్కల సoరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలనీ నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత అన్నారు.బుధవారం ముధోల్ …

జూనియర్ కాలేజీ ల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

బోథ్ (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కాలేజీ లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కోరాతూ టిజివిపి ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు బుధవారం తహసిల్దార్ కు …

ఘనంగా సిడం శంబు 4వ వర్ధంతి.

జనం సాక్షి జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలోని మత్తడిగూడా గ్రామంలో ఆదివాసి ముద్దుబిడ్డ తుడుం దెబ్బ వ్యవస్థాపకుడు సిడం శంబు నాల్గవ వర్ధంతి ఘనంగా నిర్వహించడం …

టీకా తోనే పిల్లలకు శ్రీరామరక్ష

 ప్రాథమిక ఉప కేంద్రం వైద్యురాలు దీప లోకేశ్వరం  ( జనం సాక్షి) చిన్నపిల్లలకు టీకాలే శ్రీరామరక్ష అని కనకాపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వైద్యురాలు దీప అన్నారు …

రైతులకు అందబాటులో యూరియా నిల్వలు

ఒడిసిఎంఎస్ జిల్లా చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఖానాపురం జూలై 20జనం సాక్షి  రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని వరంగల్ ఉమ్మడి జిల్లాఒడిసిఎంఎస్ జిల్లా చైర్మన్ గుగులోతురామస్వామినాయక్ …

బీమా తోనే రైతులకు ధీమా…

జోహార్ పూర్ క్లస్టర్ ఏఈఓ భూమేష్ లోకేశ్వరం ( జనం సాక్షి) రైతులు పంట పొలాలలోనికి రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం తిరుగుతున్న నేపథ్యంలో రైతులకు …

జిల్లా వరదబాధితులను ఆదుకోవాలి

మంచిర్యాల,జూలై20(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా వరద బాధితులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి పరిహారాన్ని అందచేయాలని అన్నారు. …

స్థానికేతర నాయకత్వంతోనే స్థానిక గిరిజనులపై దాడులు..!

-ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్ ఖానాపూర్ జూలై 20(జనంసాక్షి):స్థానికేతర నాయకత్వంతోనే ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానిక గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఖానాపూర్ అసెంబ్లీ యూత్ …

అడవులను దెబ్బతీసే కుట్రలు

ఆదిలాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అడవులను కూడా కార్పోరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావ్‌ ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే …