ఆదిలాబాద్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ …

పాఠ్యపుస్తకాల పంపిణీ

  దండేపల్లి. జనం సాక్షి.22 జూలై దండేపల్లి మండల కేంద్రంలో ని ఉన్నంత పాఠశాలలో శుక్రవారం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 -ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ జూలై 22(జనంసాక్షి): వర్షాకాలం సీజన్లో వచ్చే అంటు వ్యాధులు ,విష జ్వరాలు ,డెంగ్యూ జ్వరం వంటి వ్యాధుల పట్ల ప్రజలు …

అధికారులు నిర్లక్ష్యం పై కలెక్టర్ ఆగ్రహం

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల …

పుస్తకాల పంపిణీ..

బేల, జూలై 21( జనం సాక్షి ) : మండలము లోని పాటన్  ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం  విద్యార్థులకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్  హోమియోపతి వైద్యులు …

దాతల సహకారం అభినందనీయం

ఫోటో  :ట్రై సైకిళ్లను అందిస్తున్న దాతలు లక్ష్మీనారాయణ  సర్పంచ్ నగేష్ పెన్ పహడ్.జులై 21 (జనం సాక్షి) :దాతల సహకారం అభినందనీయమని గ్రామ సర్పంచ్ నెమ్మాది నగేష్  …

నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం..

మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాన్ గల్, జూలై 21( జనం సాక్షి)  నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొల్లాపూర్ …

అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తాం వైయస్ షర్మిల

దండేపల్లి .జనంసాక్షి 21 అధికారంలోకి రాగానే పొడు భూములకు పట్టాలిస్తాం అని వై యస్ షర్మిల అన్నారు గురువారం షర్మిల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి …

ఘనంగాఅన్నాభావు సాఠే వర్దంతి

గుడిహత్నూర్: జూలై 18 జనం సాక్షి)భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నా భావు సాఠే 53వ వర్ధంతిని అన్నాభావు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో  సోమవారంఘనంగానిర్వహించారు.  ఆయన చిత్రపటానికి పూలమాల …

ఉపాధి హామీ రికార్డుల తారుమారుపై ఎంపిపి ఆగ్రహం

గుడిహత్నూర్ : జూలై 14 జనం సాక్షి)మండలంలో ఉపాధి హమీ సిబ్బంది ఉపాధీ రికార్డులను తారుమారు చేస్తున్నారని ఎంపిపి భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల …