ఆదిలాబాద్

నష్టపోయిన ప్రజలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

నిర్మల్‌,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): వరదలతో నష్టం వాటిల్లిన ప్రజలను ఆదుకుంటామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. పంటలు నష్టపోయిన వారికి అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే ఆమె గ్రామాల్లో అధికారులను …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ : మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం …

మురుగు నీరు తొలగించేందుకు చర్యలు

– జనంసాక్షి వార్తకు స్పందించిన కౌన్సిలర్ తొంటి శ్రీను జూలై19(జనంసాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీలోని “మురుగు పారదోలేదేలా?” అని శీర్షికన ఈనెల 19న సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన …

నష్ఠ పొయిన పంట పొలాలను పరిశీలించిన..

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.. జూలై    (జనం సాక్షి):  జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షల వలన దెబ్బతిన్న …

ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,జూలై19(జనం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా వైద్‌ఆయధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి వరదలతో ప్రజలు మరింత అప్రమత్తంగా …

గడ్డెన్న ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద

ఎగువున వరదలతో అప్రమత్తం అయిన అధికారులు నిర్మల్‌,జూలై19(జనం సాక్షి):ఎగువప్రాంతంలో కురిసిన భారీవర్షాల మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి సోమవారం అధికంగా వరదనీరు వచ్చి చేరింది. వేకువజాములో ప్రాజెక్టులోకి 35 …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ :నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం …

నిరంతరం కురుస్తున్న వర్షాలకు నిండిన చెరువులు

పాడైపోయిన రహదారులు కూలిన ఇండ్లు మోమిన్ పేట జులై 18 (జనం సాక్షి). గత 15 రోజుల నిరంతరం కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు నీటితో …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  (జనంసాక్షి) భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో …

ఘనంగా సాటి వర్ధంతి.

జనం సాక్షి ఉట్నూర్. లోక్ సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాటే వర్ధంతిని ఉట్నూరు మండల కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ …