ఆదిలాబాద్

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతల పూడిక

దండేపల్లి .జనంసాక్షి.16.   గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం మేదరి పేట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం మేదరి పేట నుండి …

నిత్యావసర సరుకులు అందజేత

  దండేపల్లి  16 .జనంసాక్షి  గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని ద్వారక ధర్మ రావు పేట గ్రామాలకు చెందిన 50 …

ఆపదలో నిరుపేదలకు ఆపన్న హస్తం….

వరద బాధితులకు అండగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఖానాపూర్ జూలై 16జనంసాక్షి) : గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జన …

వరదలతో నష్టపోయిన పంటలపై నివేదిక

అధికారులను ఆదేశించిన మంత్రి ఇంద్రకరణ్‌ కుమ్రంభీం ఆసిఫాబాద్‌,జూలై16(జనం సాక్షి ): భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని …

భారివర్షాలకు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందజేయాలి..

 తిరుపల్లి ,బ్యూరో, జూలై16,,జనంసాక్షి,,,, ఇటీవల కురిసిన భారివర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …

అకాల వర్షానికి భారీగా 65 ముగజీవాలు మృతి

ఇస్పూర్  జనంసాక్షి న్యూస్: ఇటీవల వారం రోజుల పాటు ఏకదాటిగా కురిసిన అకాల వర్షాలతో మండలంలోని ఇస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద గోండుగూడ గ్రామా గిరిజన …

బాణోత్ వసంత్ రావ్ మరణం బాధాకరం.

జనం సాక్షి ఉట్నూర్. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. సేవా దాస్ నగర్ కు చెందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ సంఘ …

కోలుకుంటున్న బాసర విద్యార్థులు

ఘటనపై కొనసాగుతున్న విచారణ   నిర్మల్‌,జూలై16(జనం సాక్షి ): తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికిపైగా …

ముంపు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే.

అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ జనం సాక్షి . ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగడంతో  గోదావరి పరివాహక ప్రాంతాలైన జన్నారంలోని రోటిగుడా ,తపాలాపూర్, తిమ్మాపూర్ …

పనుల్లో నిమగ్నమైన రైతులు

దండేపల్లి. రెండు రోజుల నుంచి వర్షం లేక పోవడంతో రైతులు పొలాలు సాగుచేసుకుంటున్నారు ఎక్కడ చూసినా రైతులు బావులు కరెంట్ మోటర్ల దగ్గర నారుమళ్లు తయారు చేసుకుంటూ …