ఆదిలాబాద్

అన్నా బహుసాటే వర్ధంతి నిర్వహించిన నాయకులు.

 ఉట్నూర్.జనం సాక్షి ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అన్నాభావ్ సాటే 53వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డి మారుతి పటేల్ మరియు  ఎమ్మార్పీఎస్ …

విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని విధులకు దూరం.

జనంసాక్షి న్యూస్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున రాష్ట్ర విఆర్ఏ జెఎసి పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ …

ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

జూలై 18(జనం సాక్షి) నిర్మల్ జిల్లాలోని కడెం వరద వచ్చి ముంపుకు గురైన  గ్రామాల్లో ఈ రోజు కలెక్టర్ ముషారఫ్    ఫారూఖ్  పర్యటించి గ్రామాల్లో ప్రజలకు …

జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

దండేపల్లి. జనం సాక్షి.18 గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వార్త కవరేజ్ కోసం జగిత్యాల జిల్లా కు చెందినNTV రిపోర్టర్ జమీర్ వరదల్లో …

వర్షానికి ఇల్లు కూలింది.. పెనుప్రమాదం తప్పింది.

      జనంసాక్షి న్యూస్  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం రోజున మండలంలోని రోల్ మామడ గ్రామానికి చెందిన అత్రం రాములు అనే ఓ …

మురుగు పారదోలేదేలా?

సక్రమంగా లేని డ్రైనేజ్ వ్యవస్థ -ఇళ్ల మధ్యలోనే పారుతున్న మురుగు నీరు జూలై 18(జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. …

కడం ప్రాజెక్టు ముంపు భూములకి పరిహారం ఇవ్వాలి

కడెం జూలై   ( జనం సాక్షి )భారీ వర్షాల కారణం గా కడం ఆయకట్టు కింద భూములు వరద తాకిడి కి పంట భూములు వ్యవసాయం కి …

జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

జనం సాక్షి.18 గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఫోటో కవరేజ్ కోసం జగిత్యాల జిల్లా కు చెందినNTV రిపోర్టర్ జమీర్ వరదల్లో చిక్కుకొని …

ఇరువురి బాధిత కుటుంబాలను పరామర్శ.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: మండలంలోని చిన్న బుగ్గారాం గ్రామానికి చెందిన శివులాల్ దంపతుల కుమారుడు రోహిదాస్ ఇటీవల క్యాన్సర్ తో చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ …

కుమ్ర రాజు కి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు

జనం సాక్షి. ఉట్నూర్ తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరి బాయి భర్త కుమ్ర రాజు (టీచర్) గారు గత వారం రోజుల …