ఆదిలాబాద్

ఇంటర్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థిని ఆడే అమూల్య నాయక్. జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బైటూబై మార్కులు తీసుకొచ్చి జిల్లా స్థాయిలోను  ఔరా అనుపించుకుంటున్నా గిరిజన …

ఫసల్ భిమతో రైతుల్లో ఆనందం బజార్ హత్నూర్

ఫసల్ భీమ యోజన ద్వారా రైతుల కాతాల్లో భీమా డబ్బులు జమకావడం తో రైతుల మొహాల్లో ఆనందం వెళ్లి విరిసిందని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల …

వెంకటాపూర్ గ్రామ మందిరంలో చోరీ.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జగదంబదేవి మందిరాలు నిర్మించబడినవి.అందులో ఉన్న దేవి విగ్రహాలపై అలంకరించి ఉన్న ఇంచుమించుగా కీల్లోవెండి తులంబంగారం …

అంగన్వాడీ పిల్లలకు అక్షర అభ్యాసం.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలల్లో పంపిస్తుంటే విద్యార్థుల తలరాత మారనుంది మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.మంగళవారం రోజున మండలంలోని …

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ

కేసముద్రం జూన్27(జనం సాక్షి)కేసముద్రం మండలం తావూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలో గల దుబ్బ తండాలో మండల ప్రజా పరిషత్ ఫండ్ నుండి ఐదు లక్షల రూపాయలు మంజూరు …

ఫ్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి.

అక్రమ విద్య వ్యాపారాన్ని అడ్డు కట్టా వేయాలని టిజివిపి బోథ్ నియోజకవర్గ కో-కన్వీనర్ సతీష్ అన్నారు.సోమవారం రోజున తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని మండల విద్యాధికారికి …

ఎమ్మార్పీ లేని సిగరెట్ ప్యాకెట్లు అమ్మకూడదు

నార్నూర్: ఎమ్మార్పీ లేని సిగరెట్ ప్యాకెట్లు అమ్మడం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. సోమవారం పట్టణంలో పొగాకు నియంత్రణ తనిఖీ బృందం …

గిరిజన రిజర్వేషన్లు పెంచాలి -ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్

తొర్రూరు:27 జూన్ (జనంసాక్షి)  జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని ఎల్ హెచ్ పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోట్యా …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: రైతు గత ఏడాది సాగు చేసి పండించిన పంటకు సరిగా దిగుబడి రాక అప్పుల ఊబిలో చిక్కుకొని తను మనస్తాపం చెంది పురుగుల …

ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఎమ్మెల్యే పెద్ది

ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని రాగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సోమవారం …