ఆదిలాబాద్

అగ్నిపథ్ రద్దు

నిర్మల్ జిల్లా//కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సైనిక వ్యతిరేక స్కీమ్ అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టిన …

దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, జూన్27,జనంసాక్షి,,,  బీజేపీ పాలకులు దేశంలో వ్యవ్యస్తలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు, ఏఐసీసీ పిలుపు …

 ఇంద్రవెళ్లి మండలంలోని మర్కగుడా గ్రామం నందు అంబెడ్కర్ విగ్రహం  శిథిలావస్థలో ఉన్నందున నిర్మాణం కొరకు మరియు సైడ్ వాల్ నిర్మాణం కొరకు నేడు మర్కగుడా గ్రామస్థులు ఆదిలాబాద్ …

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం….. ***భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు….. టేకుమట్ల.జూన్25(జనంసాక్షి) రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ …

బాధిత కుటుంబాలకి పరామర్శ

కడం జూన్ 25 (జనంసాక్షి ) మండలం లోని ధర్మాజీ పెట్ గ్రామ మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల నర్సగౌడ్ భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యం తో మృతి …

బస్టాండ్ ను సందర్శించిన డివిఎం

   బోథ్  జూన్ 24 (జనంసాక్షి)  బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను శనివారం డివిఎం మధుసూదన్ సందర్శించారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు జికే …

ప్రైవేట్ పాఠశాలలో దోపిడీని అరికట్టాలి

BDSF రాష్ట్ర కన్వీనర్ భూక్యా రమేష్ డిమాండ్  కడెం  జూన్25(జనంసాక్షి) ప్రైవేట్ పాఠశాలలో అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారు ఒక దిక్కు అధిక ఫీజులు మరో పక్క …

మన ఊరు మనబడి పనుల ప్రగతిపై సమీక్ష

నిర్మల్ బ్యూరో, జూన్25,జనంసాక్షి,,,    శనివారం  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ  అధ్యక్షతన జిల్లా పాలనాధికారి   సమావేశ మందిరంలో   మన ఊరు మనబడి పనుల ప్రగతిపై …

విద్యుత్ షాక్ తో రెండు మేకలు మృతి

బోథ్ జూన్ 25 (జనంసాక్షి) బోథ్ మండల కేంద్రం కి చెందిన షేక్ ఇస్మాయిల్ కి చెందిన మేకలు చనిపోయాయి. వివరాలకు వెళ్తే బాధితుడు తెలిపిన వివరాల …

హైదరాబాద్ లో జరగబోయే పిఎం నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి:బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్.

మండల కేంద్రంలో శనివారం రోజున బిజెపి పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మండల జిల్లా నాయకులు నిధి సేకరణ కార్యక్రమం బాగంగా నేరడిగోండ మండల భారతీయ జనతా …