ఆదిలాబాద్

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ……. ***రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే…..

***పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర రైతులపై లేదు కేసీఆర్ కు…… ***ఒక్కో కుటుంబానికి 50వేల రుా. చెక్కుల పంపణీ….. టేకుమట్ల.జూన్21(జనంసాక్షి) రాష్ట్రంలో …

*యోగాతో సంపూర్ణ ఆరోగ్యం…… జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్*

*అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఉట్నూర్ కెబి కాంప్లెక్స్ నందు  నిర్వహించిన యోగ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు  ITDA PO వరుణ్ …

యోగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది:ఎంపీపీ

యోగ నిత్యజీవితంలో ఒక భాగంగా రోజు వారిగా క్రమం తప్పకుండా యోగ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.మంగళవారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని …

తరగతులకు హాజరు కాని బాసర విద్యార్థులు

ఆందోళనలోనే ట్రిపుల్‌ ఐటి విద్యార్థులు మంత్రి ఇంద్రకరణ్‌ ఏనాడు పట్టించుకోలేదన్న విమర్శలు నిర్మల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు షాకిచ్చారు. సోమవారం నుంచి విద్యార్థులు …

పశువైద్యం కోసం పెరిగిన వసతులు

ఊపిరి పీల్చుకుంటున్న అన్నదాతలు ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పశువులకు బార్‌కోడ్‌ విధానం అమల్లోకి వస్తే మూగజీవాలకు వైద్యసేవలు మెరుగుపడనున్నాయని పశుసంవర్థక అధికారులు అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రోగాలు …

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి మంచి రోజులు

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మూపతడడం, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు కాకపోవడంతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి నిధుల కొరత ఏర్పడిరది. తాజాగా మళ్లీ పునరుద్దరణకు అవకాశం ఏర్పడడంతో మళ్లీ …

మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?

గతానుభవాలతో మరోమారు పత్తివైపు మొగ్గు ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి …

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

ఇతరవృత్తుల్లో స్థిరపడుతున్న మహిళా కార్మకులు బీడీలకు తగ్గిన ఆదరణతో మూతపడుతున్న సంస్థలు నిర్మల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. …

మత్తడివాగుతో తీరనున్న సమస్యలు

అదనపు సాగుకు అనుకూలం ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని తాంసి మండలం వడ్డాడి సవిూపంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని తాంసి, …

పౌరుల రక్షణ భద్రతే…పోలీస్ కర్తవ్యం..

రెబ్బెన ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి):- సమాజంలోని పౌర రక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని సమస్త ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడమే రక్షకభటుల …