ఆదిలాబాద్

స్మారకార్థంగా నిర్మించిన గ్రామ రోడ్డు ముఖద్వారమును ప్రారంభించిన ఎంపిపి.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: గత సవంత్సరం స్వర్గస్తులైన కుమార్తె ఙ్ఞాపకార్థంగా గ్రామ ముఖద్వారంను స్మారకార్థంగా ఖేతవత్ పుష్పాలత వసంత్ రావు పోలీస్ హెడ్ కానిస్టేబుల్  వారి కుమార్తె …

నాగరాజు మరణం తీరని లోటు

నాగరాజు మరణం తీరని లోటు: బలరాం జాదవ్ బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు నాగరాజు ఆకస్మిక మరణం కుటుంబానికి తీరనిలోటని తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం …

వర్షం కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం

రైతులు వేల రూపాయలు ఖర్చుపెట్టి పొలంలో గింజలు వేసుకొని వర్షం లేక గింజలు మొలకెత్త  లేని పరిస్థితిలో ఉన్నందున వర్షం కోసం పలు గ్రామాలలో గ్రామ దేవతలకు …

డా,,శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని నెరవేరుద్దాం

భాజపా ఆధ్వర్యంలో ఘన నివాళులు నిర్మల్ బ్యూరో, జూన్ 22,జనంసాక్షి,,,  డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ కార్యాలయంలో  …

*-రైతుల రుణాలను మాఫీ చేయండి…*

 రైతు బందు డబ్బులను రైతు ఖాతాల్లో వెంటనే జమా చేయాలి…* *- కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ & ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వేడ్మ బోజ్జు …

బీజేపీ కార్యవర్గ సమావేశం లో పాల్గొన్న సాకటి దశరథ్.

జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చేనెల జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్  లో జరగనున్న నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా …

ముగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అదుపులో చేసుకున్న ఎస్ఐ.

అక్రమంగా 32ఎడ్లు బొక్కు దూడలను ఓవాహనంలో కుక్కి నెరడిగొండలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై నుంచి నిర్మల్ వైపు తరలిస్తున్న క్రమంలో పోలీసులు అందుకున్న విశ్వసనీయత సమాచారం …

ఈ-శ్రమకార్డుల పంపిణీ.

ఆసంఘటిత కార్మిక ఉద్యోగులకు ప్రతినెల పెన్షన్ల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని విడిసి చైర్మన్ నవీన్ అన్నారు. మండలంలోని కుఫ్టీ గ్రామంలో బుధవారం రోజున ప్రధాన మంత్రి అసంఘటిత …

ఘనంగా ప్రొఫెసర్ జయ శంకర్ వర్థంతి.

మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం యందు ప్రోపేసర్ జయశంకర్ వర్థంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ పంద్రా జైవంత్రావు మాట్లాడుతు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర …

నిత్య జీవితం లో యోగ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్.

యోగ అనేది ఒక వర్గానికి, మతానికి సంభందించినది కాదు. రోగ రహిత సమాజం కోసం మన భారతీయ ఋషుల ద్వారా అందించబడిన మహా శాస్త్రం. మనిషిని నిరోగిని …