ఆదిలాబాద్

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో గణపతి నిమజ్జనోత్సవాన్ని కనుల పండువగా జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ప్రశాంతంగా ముగియడంతో …

ఉమ్మడి జిల్లాలో సంతృప్తికరంగా వర్షం

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణాలో ఇటీవల విస్తారంగా వర్షాలు పడడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా అత్యధికంగా వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రవేశ కాలంలోనే అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. …

జిల్లా క్రీడాకారులకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో క్రీడల అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధాకర్‌రావు అన్నారు. గతంతో పోలిస్తే వివిధ క్రీడాంశాల్లో పలువురు …

మాదిగలను అంతం చేసేందుకు..  కేసీఆర్‌ కుట్ర – ఓదేలు ఏం అ

న్యాయం చేశారని టికెట్‌ నిరాకరించారు – తెరాస ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది మాదిగలే – కేసీఆర్‌ అంతం.. మాదిగల పంతంగా ముందకెళ్తాం – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు …

కెసిఆర్‌తోనే అభివృద్ది సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు అన్నారు. రాబోయో ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి మరోమారు తనన ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.రాష్ట్ర …

ప్రాజెక్టులను అడ్డుకుంటే పుట్టుగతులు ఉండవ్‌

వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు గుణపాఠం తప్పదు :చారి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను అడ్డుకుంటే చరిత్రహీనులుకాక తప్పదని కాంగ్రెస్‌ టిడిపిలను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి …

జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

ఊరూవాడా చుట్టి వస్తున్న నేతలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ నాయకుల సమక్షంలో గులాబీ …

కార్మికుల ఆత్మస్థయిర్యం దెబ్బతీయవద్దు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై కొందరు కార్మిక సంఘాల నేతలు తప్పుడు ప్రచారం చేస్తుందని తెబొగకాసం నేతలు అన్నారు. దేశంలో ఏ పరిశ్రమలో ఇలాంటి ఉద్యోగాలు …

జిల్లాలో పెరగనున్న ఓటర్ల సంఖ్య

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి):తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. …

ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం

స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ జోరుగా ఏర్పాట్లలో అధికారులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరిగే అవకాశాలుండడంతో అధికారులు జిల్లాలో అధికారులు అసెంబ్లీ ఎన్నికలకుఅన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. …