ఆదిలాబాద్

చెక్కుల పంపిణీ కసరత్తు పూర్తి

జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు గ్రామాల్లో ఇప్పటికే సమాచారం చేరవేత ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెక్కలు పంపిణీలకి సర్వం సిద్దం చేశారు. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌ …

సర్టిఫికెట్‌ కోసం వెళితే తహసీల్దార్‌ వేధింపులు

– కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన యువతి నిర్మల్‌, మే8(జ‌నం సాక్షి) : నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ తహసీల్దార్‌ నరేందర్‌ వేధిస్తున్నారంటూ రాజా సింధు అనే యువతి …

వన్యప్రాణుల ఉసురుతీస్తున్న ఎండలు

నీటి గుంతలు ఏర్పాటు చేసినా సరిపోని సరఫరా ఆదిలాబాద్‌/నిజామాబాద్‌,మే8(జ‌నం సాక్షి): ఎండలు దంచి కొడుతుండడంతో అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటి సరఫరా కష్టంగా మారింది. నీటిని అందించడం …

నిధుల ఖర్చులో నిర్లక్ష్యం?

క్రీడల ప్రోత్సాహంలో ఉత్సాహం కరువు ఆదిలాబాద్‌,మే5(జ‌నం సాక్షి): జిల్లా క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇందిరాప్రియదర్శి క్రీడా మైదానంలో రాత్రివేళల్లోనూ ఆయా ఆటలు ఆడుకునేలా సోలార్‌ వీధీ దీపాలను …

పెట్టుబడి సాయం దేశానికే ఆదర్శం: ఎంపి గోడం నగేశ్‌

ఆదిలాబాద్‌,మే4(జ‌నం సాక్షి ): రైతుకు పెట్టుబడి సాయం చేసే పథకం ఇతర రాష్ట్రాలను ఆకర్శిస్తుండగా.. రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వణుకు పుట్టిస్తున్నదని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. …

మామిడి రైతుల ఆశలు గల్లంతు

భారీగా నేలరాలిన పంట ఆదిలాబాద్‌,మే4(జ‌నం సాక్షి): ఉమమడి ఆదిలాబాద్‌ జిల్లాలో అకాల వర్షబీభత్సంతో భారీగా మామిడిపంట దెబ్బతింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.ఈ యేడు మంచి లాభాలు రాగలవని …

రెవెన్యూ అధికారుల బిజీ

చెక్కులు, పాస్‌ పుస్తకాల పరిశీలన ఆదిలాబాద్‌,మే3(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు చెక్కులతో పాటు కొత్త పట్టా పాస్‌ పుస్తకాల పంపిణీ పక్రియ వేగంగా సాగుతోంది. దీంతో అధికారులు, …

నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌,మే2( జ‌నం సాక్షి): గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది నకిలీ విత్తనాలు జిల్లాకు రాకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆశకుమారి  తెలిపారు. …

మండుటెండలతో జనం బేజార్‌

రోడ్లపైకి రావద్దంటున్న వైద్యులు కరీంనగర్‌,మే1(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ …

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు …

తాజావార్తలు