ఆదిలాబాద్

బెల్లంపల్లిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేరీగూడ, డోరి-1,2 ఓపెన్‌ కాస్ట్‌లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో …

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి బేల మండలం పాటన్‌ గ్రామ …

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తిన వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామకృష్ణాపూర్‌లో మెడికల్‌ కళాశాలను సీఎం అడ్డుకున్నారని ఆరోపించారు. రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ కోసం సీఎం ఎలాంటి కృషి …

నిర్మల్‌ మున్సిపల్‌ ఆఫీస్‌కు కరెంట్‌ కట్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): నిర్మల్‌ మున్సిపల్‌ కర్యాలయానికి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్‌ కట్‌ చేశారు. రూ. 1.64 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారలు ట్రాన్స్‌కో నోటీసులు జారీ చేసింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు, సిర్పూరు, నార్నూరు మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో తెలుగు గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. వనద ప్రభావం …

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భైంసా: పట్టణంలోని రెండు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేణుగోపాలాచారి శంకుస్థాపన చేశారు. ప్రణాళికేతర నిధుల రూ. 13లక్షలతో పోలీస్‌స్టేషన్‌ రోడ్డు అభివృద్ధికి, అలాగే రూ. 25లక్షలతో మెప్మా …

రాయితీ సిలెండర్లు స్వాధీనం

బైంసా: బైంసా పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న వంట గ్యాస్‌ రాయితీ సిలిండర్లను పౌరసరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పౌరసరఫరా శాఖాధికారుల …

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని ఏపీనగర్‌కు  చెందిన అమ్మదాసు (19) స్థానిక ఎంబీకాలనీలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్‌.ఐ నరేష్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు …

టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం డ్రామా: కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం ఓ డ్రామా …

గిరిజనులపై దాడికి యత్నం

నెన్నెలా : మండలంలోని కృష్ణపల్లి గ్రామానికి చెందిన గిరిజనులపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించగా గ్రామస్థుల సహకారంతో గిరిజనులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల గిరిజనులకు …