ఆదిలాబాద్

గ్రంథాలయాధికారి కార్యాలయం సీజ్‌ చేసిన జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని శాఖ గ్రంథాలయాధికారి కార్యాలయాన్ని సోమవారం ఉదయం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ సీజ్‌ చేశారు. గ్రంథాలయాధికారి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు పాఠకులు …

బల్లిపడిన సాంబారు తిని అస్వస్థత గురైన కార్మికులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు క్యాంటిన్‌లో తయారు చేసిన సాంబారులో సోమవారం ఉదయం బల్లి పడింది. దీంతో క్యాంటిన్‌లో సాంబారు తిన్న పలువురు కార్మికులు …

కేసీఆర్‌ మాటలను వక్రీకరిస్తున్నారు. వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఎంపీ వివేక్‌ తెలిపారు. కేసీఆర్‌ జాగో బాగో అని ఏనాడూ చెప్పటేదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో …

భారీ వర్షాల వల్ల వాయిదా పడిన ఎన్నికలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లా వాప్తంగా శనివారం జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా 30 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ అహ్మద్‌ …

ఉపాధిహామీ కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ. 7.80 లక్షలు డ్రా చేసుకుని సీఎస్పీ మాధవి పారిపోయారు. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర …

గడ్డన్న ప్రాజెక్టుకు వరదనీటి పోటు

బైంసా: పట్టణ సమీపంలోని గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు ప్రాజెక్టులో …

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం

ఆదిలాబాద్‌: సోమవారం నుంచి ఈరోజు ఉదయం వరకూ ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దహెగాంలో 38.7 సెం.మీ, రవీంద్రనగర్‌లో 30.6, జానక్‌పూర్‌లో 18.6 సెం.మీ, రెబ్బనలో …

పలు పంచాయితీల్లో వాయిదా పడిన ఎన్నికలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): వరదల కారణంగా జిల్లాలోని పలు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేశారు. ఉట్నూరు, ఆసిఫాబాద్‌, మంచిరాల్య, ఆదిలాబాద్‌, డివిజన్‌లోని 15 మండలాల్లో ఉన్న 170 గ్రామాల్లో ఎన్నికలు …

కారులో తరలిస్తున్న రూ. 22లక్షల నగదు స్వాధీనం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని ఛాందా(టీ)వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్‌ వెళ్తున్న ఓ కారులో 22 లోల నగదును పోలీసులు స్వాధీనం …

భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగిటం వల్ల నిలిచిన రాకపోకలు

జైనూరు: ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి మండలంలోని …