ఆదిలాబాద్

భారీ వర్షాలకు కూలిన విద్యుత్‌ స్తంభాలు

ఆదిలాబాద్‌, (జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భీమిని మండలంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదు. …

భారీ వర్షం కారణంగా 50 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ …

ఆదిలాబాద్‌ జిల్లాలో అధికంగా వర్షాలు

70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఆదిలాబాద్‌: జిల్లాలోని అసిఫాబాద్‌లో విస్తరంగా వర్షాలు కురిశాయి. దాంతో 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీవర్షం కారణంగా పలు ప్రాంతాలకు బస్సు …

పోలీసుల అదుపులో తెరాస నాయకులు

బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలానికి చెందిన తెరాస నాయకులను రేపు నిర్వహించబోయే చలో అసెంబ్లీకి వెళ్లకుండా గురువారం ఉదయం తాళ్లగురజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుయిన …

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కాగజ్‌నగర్‌ పట్టణం : పట్టణంలోని సంజీవయ్యకాలనీలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతునికి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఎస్‌హెచ్‌వో ఎస్సై …

తెరాస నేతల అరెస్ట్‌

బెల్లంపల్లి పట్టణం: ఈ నెల 14న చలో అసెంబ్లీ సందర్భంగా బెల్లంపల్లిలో ముగ్గురు తెరాస నేతలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్లటానికి సిద్ధమవుతుండగా …

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌

ఆదిలాబాద్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి బాసర చేరుకుని, ఈరోజు వేకువజామున అమ్మవారిని అభిషేక …

గడ్డెన ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం లోని కుంట ప్రాంతనికి చెందిన ఫరూక్‌(22) అనే యువకుడు గడ్డెన ప్రాజెక్టులలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఫరూక్‌ స్నేహితుడు సయ్యద్‌ …

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం …

బ్యాంకు అధికారుల కళ్లలో కారంచల్లి 30 లక్షలు చోరి చేసిన దుండగులు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బ్యాంకు అధికారుల కళ్లలో కారంకొట్టి నగదు దోచుకెళ్లిన ఘటన గుడిహత్నూరు మండలం సీతాగొందిలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇచ్చోడ గ్రామీణ బ్యాంకు అధికారులపై దాడి …