ఆదిలాబాద్

మలి విడత ఎన్నికలు 4న

ఆదిలాబాద్‌, జనవరి 31 (): సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 4న జరగనున్న  మలి విడత ఎన్నికల్లో 343 ప్రాదేశిక నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. మలి …

జాతీయ పోటీలు మళ్లీ వాయిదా

ఆదిలాబాద్‌, జనవరి 31 (): జిల్లా కేంద్రంలో జరగాల్సిన జాతీయ పోటీలు మరోసారి వాయిదా పడ్డాయి. గత డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో జరగాల్సిన ఖోఖో, కబడ్డీ పోటీలు …

కాంగ్రెస్‌ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు

ఆదిలాబాద్‌, జనవరి 31 (): కాంగ్రెస్‌ పాలనలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంచందర్‌ ఆరోపించారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో  …

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ‘సహకార’పోలింగ్‌

ఆదిలాబాద్‌, జనవరి 31 (): జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలలో భాగంగా తొలి విడతగా గురువారం పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ …

కొనసాగుతున్న ఆందోళన

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (: తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు రోజుకో మాట మాట్లాడుతుండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా …

రిమ్స్‌ ఉద్యోగుల ఆందోళనపై స్పందించని అధికారులు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): పెండింగ్‌ వేతనాల కోసం రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం లేదని సిఐటియు  …

కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేయాలి

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): ప్రజల ఆకాంక్ష మేరకు పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రకటనతో రాజీనామాలు …

సమస్యల వలయంలో పత్తి రైతులు అమ్మినా చేతికి డబ్బు రాక ఇక్కట్లు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): జిల్లా రైతులను ఏదో ఓ సమస్య పట్టి పీడిస్తోంది. విత్తనాలు నాటిన నుండి పంట దిగుబడి వచ్చి అమ్ముకునేంతవరకు ఎన్నో సమస్యలను …

ఎంపీ, ఎమ్మెల్సీ వర్గాల మధ్య తోపులాట

ఆదిలాబాద్‌ :  తాండూరులో ఎంపీ వివేక్‌ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయుల మధ్య తోపులాట జరిగి పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా …

కొనసాగుతున్న రిమ్స్‌ ఉద్యోగుల సమ్మె

ఆదిలాబాద్‌, జనవరి 29 (: పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. అధికారులు …