ఆదిలాబాద్

పోలిసుల రక్తదానం

  అదిలాబాద్‌ : పోలిసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకోని అదిలాబాద్‌ రిమ్స్‌లో టూటౌన్‌ పోలీసులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌, సీఐ …

రక్తదానం చేస్తున్న పోలీసులు

ఆదిలాబాద్‌ : పోలీసుల అమకవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురష్కరించుకొని ఆదిలాబాద్‌ రిప్స్‌లో టూటౌన్‌ పోలీసులు రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో   రిప్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ కమలాకర్‌, ఎస్సై పోలీసులు …

వచ్చే దసరా నాటికి తెలంగాణ సాకారం కావాలి

  టీపీజేఏసి విజయనగర్‌కాలనీ : వచ్చే సంవత్సరం దసరా నాటికి నాలుగు కోట్ల మంది ప్రజల అకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ కోర్కె సాకారం కావాలని లెతంగాణ …

బోగ్గు లారీలో మంటలు

  కాగజ్‌నగర్‌ : ప్రధాన రహదారి బురదగూడ సమీపంలో బోగ్గు లారీకి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో లారీ పూర్తిగా దగ్దమైంది.అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే …

నిత్యవసర సరకుల వేలం

  కాగజ్‌నగర్‌ : పట్టణంలోని రెవెన్యూ అధికారులు స్వాదీనపరచుకున్న నిత్యావసర సరకులకు మంగళవారం బహిరంగవేలం నిర్వహించారు. 44 కింటాళ్ల బియ్యం, 88 కేజీల శనగలు, 15.84 కేజీల …

శనగ విత్తనాలు అందించాలి

  బజార్‌హత్నూర్‌ : రబీ సాగుకోసం ప్రభుత్వంరాయితీపై శనగ విత్తనాలను అందించాలని. కోరుతూ మండలంలోని రైతులు వ్యవసాయాధికారి శివకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రైతులు నంది …

సింగరేణి లాభాల్లో 25శాతం వాటచెల్లించాలని నల్లాల వోదేలు దీక్ష

  మందమర్రి: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 25శాతం వాటాచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మందమర్రిలోని స్థానిక సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే …

మద్దతు ధర కోసం ర్యాలీ

  తలమడుగు: పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు.సుంకిడి, కుతాలాపూర్‌ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు …

వీది కుక్కల దాడిలో పలువురికి గాయాలు

  బజార్‌హత్నూర్‌ : మండలంలోని టెంభీ, అనంతపూర్‌ గ్రామాల్లో వీధి కుక్కల దాడిలో వీధి కుక్కల దాడిలో పలువురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జాదవ్‌గోవింద్‌, కీర్తన, …

మద్దతు ధర కోసం ర్యాలీ

తలమరుగు : పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండు చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. సుంకిడి, కుతాలపూర్‌ గ్రామాలకు చెందిన వందలాది మంది …

తాజావార్తలు