ఆదిలాబాద్

నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలని గిరిజన నాయకులు విజ్ఞప్తి చేశారు. …

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు …

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన …

ఆగస్టులో తెలంగాణపై ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 25 : ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే మలి విడత ఉద్యమం చేపడుతామని ఐకాస నేతలు …

తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 25 : అఖిల భారత బంజార సేవా సంఘం జిల్లా సమావేశం ఈ నెల 29న ఆదిలాబాద్‌లోని శ్రీసేవాదాస్‌ విద్యా మందిర్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు …

ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం

ఆదిలాబాద్‌, జూలై 25 : జిల్లాలోని ఆలయాల అభివృద్ధితోపాటు భక్తీ భావన పెంపొందించేందుకు మన గుడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ కార్యక్రమ జోనల్‌ అధికారి, బాసర ఆలయ …

వరద నీరుతో మునిగిన పంటపొలాలు

ఆదిలాబాద్‌, జూలై 25 : జిల్లాలో భారీగా కురిసిన వర్షాల వల్ల వాగులు, చెరువులు పొంగి పంట భూములు నీట మునిగాయి. అనేక గ్రామాలకు రవాణ సౌకర్యం …

ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు

అదిలాబాద్‌: కాగజ్‌నగర్‌ మండలం పెద్దవాగులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లి సురక్షితంగా బయటపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య …

విద్యుత్‌ కోసం ప్రజల సామూహిక దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 23 : తమ తమ కాలనీలలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని గత 21 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారులు …

ఎరువుల కోసం రైతు అగచాట్లు

ఆదిలాబాద్‌, జూలై 23 : జిల్లాలో గత మూడురోజులుగా విస్తరంగా వర్షాలు కురుస్తున్న రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆందోళనలో …

తాజావార్తలు