ఆదిలాబాద్

939వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌్‌, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు …

రాందేవ్‌ బాబా ఆందోళనను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : అవినీతికి వ్యతిరేకంగా రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో అగస్టు 9న ఢిల్లీలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం …

ఆదివాసీల పట్ల నిర్లక్ష్యమెందుకో..

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : గిరిజన ప్రాంతాలలో ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసులు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వామన్‌రావు, విటల్‌ …

మీ-సేవలో ఓటరుకార్డులు జారీ

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : మీ-సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 1వ తేదీ నుండి ఓటర్‌ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుజాతశర్మ …

విద్యాహక్కు చట్టం అమలుపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న ఆరోపించారు. …

‘తెలంగాణ’పై స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29: ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర …

బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం

ఆదిలాబాద్‌, జూలై 29 : బిసిలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఈ మేరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చట్ట సభల్లో బిసిలకు వంద సీట్లు …

ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29 : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీి, పీడీ పోస్టు భర్తీలో క్రీడాకారులైన గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ …

1 నుంచి రైతు పోరుబాట

ఆదిలాబాద్‌, జూలై 29 : రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గాను, ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు పోరుబాట నిర్వహిస్తున్నట్లు సిపిఐ అనుబంధ సంఘమైన రైతు సంఘం …

జిల్లాలో నామ మాత్రంగా కొనసాగిన ‘రాత్రి బస’

ఆదిలాబాద్‌, జూలై 29 : వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన రాత్రి బస అనే …

తాజావార్తలు