Main

మండుటెండలతో జనం బేజార్‌

రోడ్లపైకి రావద్దంటున్న వైద్యులు కరీంనగర్‌,మే1(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ …

సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల డిమాండ్ల‌ను పరిష్కరించాలి

భీమ్ గల్, ఏప్రిల్ 30, (జనంసాక్షి) : మండలములోని ఆయ గ్రామాల సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల డిమాండ్లను రాష్ర్ట ప్రభుత్వం పరిష్కరించాలని సోమవారం మండలకేంద్రంలోని మండల …

132 వ మే-డే దినోత్సవాన్ని విజయవంతం చేయండి –   

                                        …

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిని

మల్హర్ ,ఏప్రిల్ 24,(జనంసాక్షి); మండలంలోని పెద్దతూండ్ల,రుద్రారం గ్రామాలకు చెందిన లబ్దిదారులకు మంగళవారం  మండల కేంద్రం తాడిచెర్లలోని రెవెన్యూ కార్యాలయంలో జెడ్పీటిసి గోనె శ్రీనివాసరావు తహసీల్దార్ అశోక్ కుమార్ …

ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ప్రమాణాలు

మెరుగైన ఫలితాలే ఇందుకు నిదర్శనం కరీంనగర్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రభుత్వ, ఆదర్శ, సంక్షేమ కళాశాలల్లోని విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటారు. ప్రైవేటు కళాశాలల ఉత్తీర్ణత కంటే …

నేడు పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 21న పాలి టెక్నిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11నుంచి 1గంట వరకు జిల్లా కేంద్రంలో …

గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ …

రవాణా భారం కాకూడదనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌  వివరించారు. …

ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు 

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు …

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ …