కరీంనగర్

ఆన్లైన్ మోసాలకు బలికావద్దు…….

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి .. …..కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ అరవింద్ బాబు. నిజామాబాద్  28 (జనం సాక్షి ) ఆన్లైన్ …

ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానం – కోరుట్ల ఎమ్మెల్యే

మల్లాపూర్ ,(జనంసాక్షి) జులై :28 మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కుటుంబ సభ్యుడు తీగల మహిపాల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. మహిపాల్ కి …

కరీంనగర్ లో బిజెపి ఆందోళన

* కాంగ్రెస్ ది కుసంస్కారం * సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం * కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని గంగాడి డిమాండ్ కరీంనగర్  ( జనం సాక్షి ) : …

-108, 102 సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. -ఉమ్మడి జిల్లా అధికారి సామ్రాట్.

దండేపల్లి .జనంసాక్షి జూలై 28 దండేపల్లి మండలంలోని 108,102 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ కోరారు. గురువారం దండేపల్లి …

వీఆర్ఏ ల నిరవాదిక సమ్మెకు మద్దతు తెలిపి బోజన సౌకర్యం ఏర్పాటు చేసిన దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు

దండేపల్లి. జనంసాక్షి.జులై 28 గత నాలుగు రోజుల నుండి వి అర్ ఏ లు వారి న్యాయ బద్దమైన డిమాండ్స్ నెరవేర్చాలని చేస్తున్న నిరవదిక సమ్మెకు మండల …

వైద్య సిబ్బందిని హడలెత్తించిన గంగుల

* ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం * మందులు సిద్ధంగా ఉన్నాయి * జ్వరాలు వస్తే ఆందోళన వద్దు * మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్  ( …

సర్పంచ్ పై పోలీసులకు పిర్యాదు చేసిన వార్డు సభ్యుడు

కుంట సదానందం మల్హర్ జనంసాక్షి మండల కేంద్రమైన తాడిచెర్ల మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ సుంకరి సత్యనారాయణ పై కొయ్యుర్ పోలీసులకు పిర్యాదు చేసినట్లుగా తాడిచెర్ల 12 …

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్….

జనం సాక్షి జూలై 28….. రాయికల్ మండల్ అయోధ్య. కుమ్మరి పెళ్లి గ్రామాలలో పారిశుద్ధ పనులను గ్రామ కార్యదర్శిలు గ్రామ సర్పంచులతో పర్యవేక్షించడం జరిగింది సీజనల్ వ్యాధులురాకుండా …

మహిళా సంఘ భవనానికి భూమి పూజ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలమలోని తుర్తి గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోకా బాపురెడ్డి చేశారు. ఈ …

కాళేశ్వర వద్ద గోదావరి ప్రవాహం

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జనంసాక్షి ): కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద 11.040 విూటర్ల ఎత్తులో ప్రవహం కొనసాగుతోంది. అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని …