కరీంనగర్

కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

జులై 15 జనం సాక్షి ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించారు. …

మంథని నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలి

ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ – గోదావరి నీటి ప్రవాహాన్ని నీట మునిగిన దేవాలయాలను, వ్యవసాయ పొలాలను పరిశీలించిన ఏఐసిసి జాతీయ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే …

మంథని నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలి

ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ – గోదావరి నీటి ప్రవాహాన్ని నీట మునిగిన దేవాలయాలను, వ్యవసాయ పొలాలను పరిశీలించిన ఏఐసిసి జాతీయ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే …

వరద మునక నుంచి తేరుకుంటున్న మంథని.

బురదతో నిండుకున్న రోడ్లను ఫైర్ ఇంజిన్ ద్వారా శుభ్రం చేపిస్తున్న మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ జనం సాక్షి, మంథని : గత కొద్ది రోజులుగా …

వరదలకు నిండా మునిగిన మంథని ఫర్టిలైజర్ షాప్

యజమానులు జనం సాక్షి, : పెద్దపల్లి జిల్లా మంథని ఎరువుల దుకాణాల యజమానులు భారీ వర్షాలు, వరదలతో నిండా మునిగారు. గత వారం రోజులుగా కురిసిన భారీ …

నీట మునిగిన శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్

ప్రారంభం కాకముందే కూలిన దుస్థితి మానేరులో నిర్మాణం చేపట్టడం పై ప్రజల ఆగ్రహం , జనంసాక్షి అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన …

దేవేంద్రాచారి ని సన్మానించిన విశ్వబ్రాహ్మణులు-

రం జులైైై14(జనంసాక్షి)ఆలిండి యావి శ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ కాటారం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన చిద్నేపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ వంగల దేవేంద్ర చారి నియమి …

పంచాయతీ సిబ్బందికి రైన్ కోటు అందించిన సర్పంచ్ జ్యోతి ఎల్లం

జులై 14 జనం సాక్షి ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోట్లు  అందించిన గ్రామ సర్పంచి తాడేపు జ్యోతి ఎల్లం తన సొంత …

*కళ్యాణ లక్ష్మి పేదలకు వరం. *ఎమ్మెల్యే గండ్ర.

14( జనం సాక్షి) కళ్యాణ లక్ష్మి పేదలకు వరం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మంది …

ఒడిశా కార్మికులను రక్షించిన మంత్రి గంగుల

  * NDRF బృందాల సహాయం తో ఒడ్డుకు చేరిన కార్మికులు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ లోని వల్లంపహాడ్ వాగులో చిక్కుకుపోయిన ఒరిస్సాకు …