కరీంనగర్

నిండు కుటుంబాన్ని బ‌లిగొన్న లారీ

పెద్దపల్లి(జ‌నం సాక్షి) : అతివేగం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలివి.. ఓ దంపతులు వారి పిల్లలతో ఓ …

ముస్తాబాద్‌లో నిరుద్యోగులకు శిక్షణ కేంద్రం

రాజన్న సిరిసిల్ల,జూన్‌21(జ‌నం సాక్షి): సిరసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో కేటీఆర్‌ ఉద్యోగ ఉచిత శిక్షణ కేంద్రాన్ని డీఎస్పీ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈ …

కాళేశ్వరంలో కోల్పోయిన అడవుల కోసం హరితహారం

పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టనున్న అటవీశాఖ కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కోల్పోయిన అటవీ …

జోరుగా రైతుబీమా వివరాల సేకరణ

నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): రైతుబంధు జీవిత బీమా పథకం అమలు జరుగుతున్న తీరును జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ …

పెట్రోల్‌ ధరలకు నిరసనగా రాస్తారోకో

కరీంనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): పెరిగిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం సైదాపూర్‌ మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఏరియాలో రాస్తారోకో నిర్వహించారు. …

నీటిప్లాంట్లతో జోరుగా వ్యాపారం

సిరిసిల్ల,జూన్‌20(జ‌నం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొనడంతో కరవులోనూ కొందరు వ్యాపారులు శుద్ధజలం పేరిట సొమ్ముచేసుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడు పువ్వులు …

బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల,జూన్‌19(జ‌నం సాక్షి ): మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. …

వేములవాడలో రాహుల్‌ జన్మదిన వేడుకలు

వేములవాడ,జూన్‌19(జ‌నం సాక్షి): వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజన్న ఆలయంలో కోడె మొక్కు చెల్లించి …

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య

సిరిసిల్ల రాజన్న,జూన్‌19(జ‌నం సాక్షి): జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాకలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థిని …

రైతు సంక్షేమంలో తెలంగాణ దిక్చూచి

త్వరలోనే కోటి ఎకరాలకు సాగునీరిస్తాం ఆగస్టు 15 నుంచి రైతుబంధు జీవిత బీమా పథకం అమలు ఈ పథకం కింద 50లక్షల మందికి ప్రభుత్వం 1100కోట్లు ప్రీమియం …