కరీంనగర్

పంచాయితీల్లో సత్తా చాటుతాం: డిసిసి

కరీంనగర్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌ జిల్లాలో సత్తా చాటుతుందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ పరంగా ఎన్నికలు …

హరితహారంలో సింగరేణి ముందంజ

రామగుండం,జూన్‌6(జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ గత మూడేండ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాల్లో రెండు కోట్ల 71 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. నాఅలుగో విడతకు కూడా …

మండల సమఖ్య కు ట్యాబ్స్ ల పంపిణీ…….

*వి ఓ లకు ట్యాబ్స్ లపై అవగాహన *ఆర్ యస్ రవికుమార్ వీర్నపల్లీ జూన్ (జనంసాక్షీ):- వీర్నపల్లి మండల కేంద్రం లోని సింధూర మండల సమఖ్య ఆద్వర్యంలో …

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – సర్పంచ్‌ కదుర్క రాధ

    మల్లాపూర్‌,జూన్‌, 05(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని సర్పంచ్‌ కదుర్క రాధ అన్నారు. మంగళవారం మండలంలోని గొర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు దుస్తువులను …

చట్టాన్ని చేతులోకి తీసుకుంటే జైలుపాలే – ఎస్‌ఐ సతీష్‌

మల్లాపూర్‌,జూన్‌,05(జనంసాక్షి): చట్టాన్ని అతిక్రమించి చేతులొకి తీసుకుంటే వారు తప్పనిసరిగా జైలు పాలు అవుతారని ఎస్‌ఐ సతీష్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత నెల మండలంలోని …

విస్తృతంగా బడిబాట కార్యక్రమం

    ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలలో మంగళవారం మండల విద్యాదికారితో పాటు ప్రభుత్వ పాఠశాలల ప్రదానోపాద్యాయులు, ఉపాద్యాయులు ఇంటింటికి తిరిగి బడిబాటా …

లబ్దిదారులకు చెక్కుల పంపిణి

ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆద్వర్యంలో పశువుల పెంపకానికి మంజురైన చెక్కులను మంగళవారం సహాకార సంఘ చైర్మన్‌ …

నగదు రహిత లావాదేవిలాపై అవగాహన సదస్సు

ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) నగదురహిత లావాదేవిలలో రైతులు ముందుకు రావాలని నగదు రహిత లావాదేవిలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన సదస్సును ఎల్లారెడ్డిపేట మండల …

లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్:పవన్ కుమార్

ఎల్లారెడ్డి-జూన్ -5(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్ తల్లురి పవన్ కుమార్ బదిలీ పై వచ్చారు.ఇంతకు ముందు పని చేసిన ఆంద్రాబ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్ …

ఆర్డీవోపై వేటేసిన సర్కార్‌

పెద్దపల్లి,జూన్‌4(జ‌నం సాక్షి ): పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, …