కరీంనగర్

గౌరవేల్లి ని మండలకేంద్ర గా ప్రకటించాలి

*గౌరవేల్లి గ్రామ ప్రజలు హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): నూతన జిల్లాలుమండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటినుండి ప్రజలు తమ అసౌకర్యనికి ఆయాగ్రామల నుండి నిరసనలు …

హుస్నాబాద్ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో  “విశ్వాసఘాతక దినం.                     

          మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి , హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి నేటికి …

షరతులు లేకుండా రైతుకు బీమా కల్పించాలి –   

        సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్     హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):         పట్టకలిగివున్న …

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి …

భూస్వాముల కొమ్ము కాసేలా రైతుబంధు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): భూస్వాములకు కొమ్ముకాసేలా రైతుబంధు పథకం ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి విమర్శించారు. పంటబీమా పథకాన్ని భూ యజమానులతో పాటు సాగు రైతులకు అందజేయాలని డిమాండ్‌ …

నాన్యత ప్రమాణాలు లేని మిషన్ కాకతీయ పనులు..

*అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో *వర్ష కాలానికి ముందు*నత్తనడకన పనులు వీర్నపల్లి మే26(జనంసాక్షీ):- వీర్నపల్లీ మండలకేంద్రంలో  ప్రభుత్వం పరంగా గుర్తింపు పోందిన చెరువులు కుంటలు రెండే రెండు 1 …

మృతురాలి కుటుంబానికి  ఆర్ధిక సహాయం – కల్లూరి

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాని కి చెందిన పబ్బోజు సరోజన ( 70 ) ఆనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతి చెందింది. …

మండల కేంద్రంలో డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ

ప్రధానమంత్రి దిష్టి బొమ్మదగ్దం ధర్నా,రాస్తారోకో జనంసాక్షి,వీణవంక :వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారిపై శనివారం పెంచిన డిజిల్‌,పెట్రోల్‌ ధరలను …

బూడిద బిక్షమయ్య గౌడ్ కు ఘన సన్మానం

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) ప్రియతమ నాయకులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ గారు రెండవ సారి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదక్షులుగా నియమిథులైనందున …

ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలకు భ్రమలు

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్న కటకం కరీంనగర్‌,మే26(జ‌నం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణ సాధ్యంకాని హావిూలతో ప్రజలను మభ్య పెట్టారని డిసిసి అధ్యక్షుడు కటకం …