కరీంనగర్

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎక్లాస్‌ పూర్‌ గ్రామానికి చెందిన ఎండీ బాషుమియా(70) ఆదివారం తేనేటీగల దాడిలో మృతి చెందాడు. బాషుమియా ఆదివారం వ్యవయసాయ బావి …

జలకళను సంతరించుకున్న మిడ్‌ మానేర్‌

  -నెరవేరుతున్న లక్ష్యం కరీంనగర్‌,నవంబర్‌6 (జ‌నంసాక్షి): మెట్ట ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లానేకాక ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో 2 లక్షలకుపైగా ఎకరాలకు సాగు నీరందించేలక్ష్యంతో …

జాతీయ అవార్డు గ్రహీతను ముద్దాడిన జన్మభూమి

ఫోటోగ్రాఫర్‌ స్వామిని ఘనంగా సత్కరించిన స్వగ్రామం కరీంనగర్‌,నవంబర్‌ 6(జ‌నంసాక్షి): ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదుగుతున్న ఫోటోగ్రాఫర్‌ జాతీయ స్థాయిలో అవార్డు సొంతం చేసుకోవడంతొ ఆయనను కన్న …

ఆస్పత్రుల్లో పస్రసవాలు పెరగుతున్నాయి

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కేసీఆర్‌ కిట్లను ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు రెట్టింపయ్యాయని ప్రభుత్వ దవాఖాన నోడల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుహాసిని ప్కేన్నారు. ప్రసవాలు …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ ఆదేశం జగిత్యాల,నవంబర్‌ 2(జ‌నంసాక్షి): జిల్లాలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, రైతులు దాన్యం తెచ్చిన తర్వాతనే ప్రారంభిస్తామని ఊరుకోకూడదని జిల్లా …

విద్యార్థుల రీయంబర్స్‌మెంట్‌ ఏది

రోడ్లెక్కకుండా ఉండాలంటే వెంటనే విడుదల చేయాలి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి కరీంనగర్‌,నవంబర్‌ 2(జ‌నంసాక్షి): తెలంగాణారాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

రేవంత్‌ ఫ్లెక్సీ దగ్దం

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాన్నారు. ఈ …

రాష్టాన్న్రి అప్పుల కుప్పగా మారుస్తున్న కేసీఆర్‌

మూడేళ్లలో లక్షాయాభైవేల కోట్ల అప్పా…? రైతు సమస్యలపై ఆందోళను అడ్డుకుంటారా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు -డీసీసీలీగల్‌ సెల్‌ అద్యక్షుడి హెచ్చరిక కరీంనగర్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): తెలంగాణా …

మొదటి స్థానాన్ని నిలుపుకోవాలి

-జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): పదోతరగతిఫలితాల్లో సాందించిన మొదటిస్థానాన్ని తిరిగి నిలుపు కోవాలని, అందుకు తగిన ప్రణాళికను రూపోందించుకుని ముందుకెల్లాలని జిల్లా కలెక్టర్‌ …

డబుల్‌ ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలి

-కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ రాజన్నసిరిసిల్ల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): సిరిసిల్ల నియోజకవర్గంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలని జిల్లా కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ ఆదికారులను …